కొచ్చి: కేరళలో ఓ కుటుంబం షాక్కు గురైంది. సౌదీ అరేబియాలో మృతి చెందిన తన కుమారుడి మృత దేహం కోసం ఎదురు చూశారు ఆ కుటంబ సభ్యులు. అయితే విమానాశ్రయం నుంచి మృతదేహం ఉన్న శవపేటిక ఇంటికి చేరుకుంది. ఇక అంత్యక్రియలకు ఏర్పాటు చేస్తుండగా ఒక్కసారి ఆ శవపేటికను తెరిచి చూడగా కుటుంబ సభ్యులు అంతా షాక్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2FuYDFx
Friday, March 22, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment