Friday, March 22, 2019

అంత్యక్రియలకు ముందు: కొడుకు మృతదేహం కోసం చూశారు... శవపేటిక తెరవగానే షాకయ్యారు

కొచ్చి: కేరళలో ఓ కుటుంబం షాక్‌కు గురైంది. సౌదీ అరేబియాలో మృతి చెందిన తన కుమారుడి మృత దేహం కోసం ఎదురు చూశారు ఆ కుటంబ సభ్యులు. అయితే విమానాశ్రయం నుంచి మృతదేహం ఉన్న శవపేటిక ఇంటికి చేరుకుంది. ఇక అంత్యక్రియలకు ఏర్పాటు చేస్తుండగా ఒక్కసారి ఆ శవపేటికను తెరిచి చూడగా కుటుంబ సభ్యులు అంతా షాక్‌

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2FuYDFx

Related Posts:

0 comments:

Post a Comment