Thursday, September 5, 2019

సోనియా మార్క్ పాలిటిక్స్: జనంలోకి కాంగ్రెస్..దేశవ్యాప్తంగా పాదయాత్రలు!

న్యూఢిల్లీ: భారతీయ జనతాపార్టీ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభంజనానికి కాంగ్రెస్ పార్టీ కుదేలైంది. పంజాబ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ వంటి రాష్ట్రాలను మినహాయిస్తే.. దేశవ్యాప్తంగా జరిగిన ఏ ఒక్క ఎన్నికలోనూ వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎదురొడ్డి నిలవలేకపోయింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ-కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా జోడీకి ధీటుగా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Lk3VGI

Related Posts:

0 comments:

Post a Comment