Friday, September 6, 2019

మహా అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటిరిగా బరిలోకి దిగనున్న ఎమ్ఐఎమ్

రానున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆయా పార్టీలు ఇప్పటికే పావులు కదుపుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో ఒక ఎంపీ స్థానాన్ని గెలుచుకున్న ఎమ్ఐఎమ్ తాజగా అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి సారించింది. దీంతో స్థానిక పార్టీ అయిన ప్రకాశ్ అంబేద్కర్ అధినేతగా ఉన్న వీబీఏ అనే పార్టీతో పొత్తులు తెగతెంపులు చేసుకుంది.. గతంలో జరిగిన ఎన్నికల్లో వీబీఏతో జరిగిన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MYIOMd

Related Posts:

0 comments:

Post a Comment