బెంగళూరు: కర్ణాటకలో రిసార్ట్ రాజకీయాలు మొదలైనాయి. బీజేపీ ఎమ్మెల్యేలు గురుగ్రామ్ రిసార్ట్ లో ఎంజాయ్ చేస్తున్నారు. బీజేపీ ఎమ్మెల్యేలను రిసార్ట్ లో దాచిపెట్టి ఆ పార్టీ నాయకులు నీచ రాజకీయాలు చేస్తున్నారని ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. బీజేపీ నాయకులను ఆరోపిస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ రోజు బెంగళూరు శివార్లలోని ఈగల్ రిసార్ట్ కు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2CAFvmK
ఆపరేషన్ కమల భయం, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల ఎమ్మెల్యేల రిసార్టు రాజకీయాలు, ప్రభుత్వం!
Related Posts:
తప్పుడు అడ్రస్లు, రాంగ్ ఫోన్ నంబర్లు- యూకే ప్రయాణికుల గుర్తింపు కష్టతరంబ్రిటన్ నుంచి వ్యాప్తిస్తున్న కరోనా కొత్త స్ట్రెయిన్ను గుర్తించేందుకు భారత్లో పలు రాష్ట్రాలు చేస్తున్న ప్రయత్నాలకు తీవ్ర విఘాతం కలుగుతోంది. బ్రిటన్… Read More
పట్టు సడలించని రైతులు -ఇంకొద్ది గంటల్లో కేంద్రంతో చర్చలు -అమిత్ షా కీలక మంతనాలువ్యవసాయ రంగంలో సంస్కరణల పేరుతో కేంద్రం తీసుకొచ్చిన కొత్త చట్టాలకు వ్యతిరేకంగా దేశరాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తోన్న నిరసనలు మంగళవారంతో 34వ ర… Read More
సనాతన ధర్మం కాపాడటం హిందూ పాలనతోనే సాధ్యం.. బండి సంజయ్..తెలంగాణలో హిందూ పాలన రావాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. సనాతన ధర్మాలను కాపాడటం హిందూ పాలనతోనే సాధ్యమని అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష… Read More
కృష్ణా నదిలో ప్రమాదకర ప్రయాణం: మనుషులతోపాటు పశువులు కూడా, పడవలకు కట్టి ఈడ్చుకుంటూ..అమరావతి: కుటుంబంలో మనిషిలో చూసుకునే పాడి పశువుల పట్ల వాటి యజమానులు కొందరు అమానుషంగా వ్యవహరించారు. తెలంగాణలోని నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నుంచి కర… Read More
ఏపీలో మరో దారుణం: రామతీర్థం ఆలయ విధ్వంసం -జీసస్ విగ్రహం తల నరికితే? అంటూ జగన్పై ఆగ్రహాంఆంధ్రప్రదేశ్లో హిందూ ఆలయాలకు సంబంధించి మరో దారుణ సంఘటన చోటుచేసుకుంది. చిన్నా, పెద్ద ఆలయాల్లో తరచూ అనూహ్య సంఘటనలు జరుగుతుండగా, తాజాగా విజయనగరం జిల్లాల… Read More
0 comments:
Post a Comment