కౌంట్ డౌన్ మొదలైంది. సార్వత్రిక ఎన్నికల నగారాకు దాదాపు మూహుర్తం ఖరారైంది. ఫిబ్రవరి చివరి వారం లేదా మార్చి మొదటి వారంలో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఏపికి సంబంధించి తొలి విడతలోనే ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో..ఏపిలోని రాజకీయ పార్టీల అధినేతలు పూర్తిగా ఎన్నికల వ్యవహారాల మీదే దృష్టి కేంద్రీకరించారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2CwG0yp
కౌంట్ డౌన్ స్టార్ట్: మార్చి లో షెడ్యూల్: తొలి విడతలోనే ఏపి ఎన్నికలు..పార్టీల వ్యూహాలు..!
Related Posts:
35ఏళ్ల పరిచయం: ఆమెతోనే 60ఏళ్ల కాంగ్రెస్ సీనియర్ నేత పెళ్లి: నేతల అభినందనలున్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ, మాజీ కేంద్రమంత్రి ముకుల్ వాస్నిక్ 60ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్నారు. తన పాత స్నేహితురాలు రవీనా ఖురానాను ఆ… Read More
Analysis:దలాల్ స్ట్రీట్కు బ్లాక్డే.. ఈ మూడు అంశాలే మార్కెట్ల పతనాన్ని శాసించాయా..?గత కొన్ని రోజులుగా మార్కెట్లు పతనమవుతూ వస్తున్నాయి. ఇక సోమవారం రోజున మాత్రం గత 15 నెలల కనిష్ట స్థాయికి మార్కెట్లు పతనమయ్యాయంటే పరిస్థితి ఏమేరకు ఉందో అ… Read More
మధ్యప్రదేశ్లో కాంగ్రెస్కు బిగ్ షాక్ : అజ్ఞాతంలోకి 18 మంది ఎమ్మెల్యేలు,మంత్రులు..రాజ్యసభ ఎన్నికలకు ముందు మధ్యప్రదేశ్లో రాజకీయం అనూహ్య మలుపులు తిరుగుతోంది. తాజాగా ఆ పార్టీకి చెందిన 18 మంది ఎమ్మెల్యేలు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అందు… Read More
అంబానీ మనిషికి రాజ్యసభ సీటు.. సీఎం జగన్ అదిరిపోయే ప్లాన్.. అదేంటో వెల్లడించిన వైసీపీపీపీఏల రద్దు విషయంలో తీవ్ర ఆరోపణలు.. కియా మోటార్స్ ఏపీ నుంచి తమిళనాడుకు తరలిపోతోందనే వదంతులు.. సీఎం జగన్ ఆర్థిక నేరగాడు కాబట్టే ఏపీలో పెట్టుబడులకు ఎవర… Read More
మాన్సాస్ వ్యవహారంలో చంద్రబాబు దోషే.. చరిత్ర చెబుతున్న వాస్తవమిదే...వివాదాస్పద మాన్సాస్ ట్రస్టులో గతంలో రాజకుటుంబీలకు మినహా ఎవరికీ చోటు దక్కలేదా ? పూసపాటి వంశీయుల కన్నుసన్నల్లోనే దశాబ్దాలుగా సాగిన రాజకీయంలో ఇంకెవరూ భాగ… Read More
0 comments:
Post a Comment