గుంటూరు : అనుమానమే పెనుభూతమైంది. మూడు ముళ్లు వేసి.. ఏడడుగులు నడిచిన తన భార్యనే అనుమానించాడు. అనుమానంతో రగిలిపోయి తన సతీని కడతెర్చాడు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో తన భార్యనే మట్టుబెట్టాడు. గుంటూరు శివరామనగర్లో దాసరి ఏసుబాబు ఉంటున్నాడు. అతనికి 13
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Zwgyr5
పెనుభూతమైన అనుమానం.. కట్టుకున్న భార్యనే కడతేర్చాడు
Related Posts:
ఎన్నేళ్లు సాగదీస్తారు..! జర్నలిస్టు హత్యకేసులో లాయర్లపై కేజ్రీవాల్ ఆగ్రహంఢిల్లీ : టీవి జర్నలిస్టు సౌమ్య విశ్వనాథన్ హత్య కేసులో తాత్సారం చేస్తున్నారంటూ లాయర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. ఎన… Read More
రాఫెల్ అంశంలో మోడీపై రాహుల్ నిప్పులు: చౌకీదారే దొంగయ్యాడన్న కాంగ్రెస్ అధ్యక్షుడుదేశానికి వాచ్మ్యాన్ అని చెప్పుకునే వ్యక్తి దొంగగా దొరికిపోయారని అది మరోసారి రుజువైందన్నారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. రాఫెల్ కొనుగోలు విషయంల… Read More
మా ఎమ్మెల్యేలకు రూ.50 కోట్లతో బీజేపీ గాలం..స్పీకర్ను కూడా బుక్ చేశారు: కుమారస్వామిబెంగళూరు: కర్ణాటకలో క్యాంపు రాజకీయాలు పతాక స్థాయి చేరుకున్నాయి. దీని తీవ్రత ఆ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమవేశాలపై పడింది. కీలకమైన అసెంబ్లీ బడ్జెట్ సమావ… Read More
రాఫెల్ ట్విస్టు: ఓ వైపు అధికారిక చర్చలు.. మరోవైపు పీఎంఓ ఎంట్రీ.. ఏంజరుగుతోంది?దేశాన్ని కుదిపేస్తోన్న రాఫెల్ విమాన కొనుగోలు అంశం మరో మలుపు తీసుకుంది. ప్రధాని నరేంద్రమోడీ బృందం ఓ వైపు ఫ్రాన్స్ ప్రభుత్వంతో చర్చలు జరపుతూనే అదే సమయం… Read More
అది నకిలీ ఆడియో: నిజమని నిరూపిస్తే రాజకీయ సన్యాసం: ప్రతిపక్ష నేత యడ్యూరప్పబెంగళూరు: కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్-జనతాదళ్ (ఎస్) కూటమి ప్రభుత్వాన్ని అస్థిరపర్చడానికి భారతీయ జనతాపార్టీ రాష్ట్రశాఖ చేస్తోన్న ప్రయత్నాలు బూమర… Read More
0 comments:
Post a Comment