Saturday, March 13, 2021

అమరావతినూ వైసీపీ హవా- గుంటూరు కైవసం-విజయవాడలో ఆధిక్యం-సజ్జల హ్యాపీ

ఏపీ మున్సిపల్‌ ఎన్నికల్లో వైసీపీ హవా కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన మున్సిపల్‌ పోరులో సత్తా చాటుతున్న వైసీపీ.. రాజధాని అమరావతి ప్రాంతంలో జరిగిన ఎన్నికల్లో సత్తా చాటింది. విజయవాడ, గుంటూరు మున్సిపల్‌ కార్పోరేషన్లపై వైసీపీ ఏకపక్షంగా విజయాలు సాధిస్తోంది. దీంతో వైసీపీ సర్కారు వికేంద్రీకరణకు ప్రజలు ఇచ్చిన మద్దతుగా దీన్ని చెప్పుకుంటోంది. గుంటూరు కార్పోరేషన్‌కు జరిగిన ఎన్నికల్లో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3vvbQ9x

Related Posts:

0 comments:

Post a Comment