అమరావతి: రాష్ట్ర రాజకీయాల్లో సంచలనాలకు కేంద్రబిందువుగా మారిన జనసేన పార్టీ.. ఆదివారం ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకొంటోంది. జనసేన ఆవిర్భవించి ఏడేళ్లు పూర్తయ్యాయి. ఎనిమిదో ఏట అడుగు పెడుతోంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని పవన్ కల్యాణ్.. పార్టీ నేతలు, అభిమానులతో సమావేశమయ్యారు. వారిని ఉద్దేశించి ప్రసంగించారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్రశాఖ నాయకులపై ఆయన అసంతృప్తిని వ్యక్తం చేశారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3cta4wD
బీజేపీపై పవన్ కల్యాణ్ అసంతృప్తి: ముప్పావల కోడి: అక్కడ ఒంటరిపోరు: బ్రేకప్ చెప్పినట్టేనా?
Related Posts:
తల్లిరూప రాక్షసి.. కన్నకూతురినే... కిరోసిన్ పోసి... ఆస్పత్రిలోనవమాసాలు మోసిన తల్లికి కులపిచ్చి పట్టుకుంది. పేగు తెంచుకొని పుట్టిన తన రక్తాన్ని కూడా కాదనుకుంది. కులం పేరు చెప్పి దారుణానికి ఒడిగట్టింది. తన బిడ్డ అన… Read More
మేమంతా కలిసే ఉన్నాము... పార్టీ ఎమ్మెల్యేల అసంతృప్తిపై శివసేన క్లారిటిమహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు పావులు కదుపుత… Read More
శివసేనతో దోస్తీకి సోనియా గ్రీన్ సిగ్నల్.. ప్రభుత్వ ఏర్పాటుపై విడివిడి సమావేశాలుమహారాష్ట్రాలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు శివసేనకు మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నిర్ణయించింది. దీంతో… Read More
బంగారు గుడ్డు పెట్టే బాతును చంపేశారు: రూ.2 లక్షల కోట్లు వచ్చేవి, అమరావతిపై చంద్రబాబు..వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. గత ప్రభుత్వ విధానాలనే విమర్శించడం పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. అమరావతి రాజధాని నిర్మాణం… Read More
భారీ షాక్: ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ భారత పౌరసత్వం రద్దున్యూఢిల్లీ: వేములవాడ టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్కు భారత పౌరసత్వం విషయంలో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆయన భారత పౌరసత్వాన్ని కోల్పోయారు. ఆయన పౌరస… Read More
0 comments:
Post a Comment