Monday, September 2, 2019

నాడు తండ్రితో నేడు కొడుకుతో: అభినందన్‌తో చివరి ప్రయాణంపై ఐఏఎఫ్ బాస్ దనోవా

పంజాబ్ : మరికొద్దిరోజుల్లో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ చీఫ్ పదవి నుంచి పదవీవిరమణ పొందనున్న ఎయిర్ చీఫ్ మార్షల్ బీఎస్ దనోవా సోమవారం మిగ్ -21 యుద్ధ విమానంను నడిపిన సంగతి తెలిసిందే. అభినందన్ వర్థమాన్‌తో కలిసి ఆయన ఈ మిగ్-21ను పఠాన్‌కోట్ ఎయిర్ బేస్ నుంచి నడిపారు. దాదాపు 30 నిమిషాల పాటు వీరిద్దరూ యుద్ధ విమానంను నడిపారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZBD8id

Related Posts:

0 comments:

Post a Comment