పంజాబ్ : మరికొద్దిరోజుల్లో ఇండియన్ ఎయిర్ఫోర్స్ చీఫ్ పదవి నుంచి పదవీవిరమణ పొందనున్న ఎయిర్ చీఫ్ మార్షల్ బీఎస్ దనోవా సోమవారం మిగ్ -21 యుద్ధ విమానంను నడిపిన సంగతి తెలిసిందే. అభినందన్ వర్థమాన్తో కలిసి ఆయన ఈ మిగ్-21ను పఠాన్కోట్ ఎయిర్ బేస్ నుంచి నడిపారు. దాదాపు 30 నిమిషాల పాటు వీరిద్దరూ యుద్ధ విమానంను నడిపారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZBD8id
నాడు తండ్రితో నేడు కొడుకుతో: అభినందన్తో చివరి ప్రయాణంపై ఐఏఎఫ్ బాస్ దనోవా
Related Posts:
వచ్చీరాని ఇంగ్లీష్ తెచ్చిన తంట..! బొమ్మ విమానాలకు ఆర్డర్ చేస్తే నిజమైనవి వచ్చేసాయి..!!హైదరాబాద్ : వచ్చీరాని ఇంగ్లీష్ భాష ఓ ధనవంతుడిని చిక్కుల పాలు చేసింది. సౌదీ అరేబియాలో జరిగిన ఈ సంఘటన పట్ల తన కుటుంబ సభ్యులే ఆశ్చర్యపోతున్నారట. సౌదీ అరే… Read More
దొంగతనం చేయడంలో వారికి వారే సాటి: రాహుల్కు నిర్మలా కౌంటర్న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఖజానాకు రూ.1.76 లక్షల కోట్లు బదిలీ చేస్తున్నట్లు రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా సోమవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై కాం… Read More
బయటకు రాను... గృహ నిర్భంధంలోనే ఉంటాము...! మహబుబా ముఫ్తి, ఒమర్ అబ్దుల్లా...!జమ్ము కశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు తర్వాత గృహ నిర్భంధంలోకి వెళ్లిన కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రులు మహబుబా ముఫ్తి, ఓమర్ అబ్ధుల… Read More
అమరావతిలో అక్రమాలకు ఆధారాలివే.. అసలు కధ ముందుంది..! మంత్రి బొత్సా మరో సంచలనం!!రాజధాని మీద తన వ్యాఖ్యలతో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనానికి కారణమైన మంత్రి బొత్సా సత్యానారాయణ మరో సంచలనానికి తెర లేపారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో అమరావతిలో … Read More
హర్యానాలో పాకిస్తాన్ జాతీయుడు: తొమ్మిది సరిహద్దులు దాటినట్లు నిర్ధారణచండీగఢ్: హర్యానాలోని అంబాలా కంటోన్మెంట్ ప్రాంతంలో ఓ పాకిస్తాన్ జాతీయుడు తిష్ట వేసిన ఉదంతం మంగళవారం వెలుగులోకి వచ్చింది. అతని పేరు అలీ ముర్తాజా. పాకిస్… Read More
0 comments:
Post a Comment