న్యూఢిల్లీ: కేంద్రంలో అధికారంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం.. వైఎస్ఆర్ కాంగ్రెస్తో సన్నిహిత సంబంధాలను కోరుకుంటోందనడానికి మరో ఉదాహరణగా చెప్పుకొనే కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్రస్థాయిలో బీజేపీ నాయకులు- అధికార వైఎస్ఆర్సీపీతో నిత్య పోరాటం చేస్తోన్నప్పటికీ- హస్తిన స్థాయిలో మాత్రం మెతక వైఖరినే కనపరుస్తోంది. ఢిల్లీ స్థాయిలో బీజేపీ పెద్దలు వైసీపీ పట్ల పెద్దగా ఘర్షణ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3mBkTlz
విజయసాయి రెడ్డికి మోడీ సర్కార్ ఛైర్మన్ పదవి ఆఫర్: లిస్ట్లో టీఆర్ఎస్ ఎంపీ కూడా
Related Posts:
IPL 2020 Finals:దుమ్మురేపిన రిషబ్, శ్రేయాస్.. సరికొత్త రికార్డు..!ముంబై ఇండియన్స్తో జరుగుతున్న ఐపీఎల్ 2020 సీజన్ ఫైనల్లో హాఫ్ సెంచరీలతో రాణించిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (50 బంతుల్లో 6 ఫోర్లు, 2 సి… Read More
బైడెన్-హ్యారిస్ విజయం వెనుక ఉన్న ఆ నల్ల జాతి మహిళలు ఎవరుఅమెరికా ఉపాధ్యక్ష పదవి చేపట్టే తొలి మహిళగా జనవరిలో కమలా హ్యారిస్ చరిత్ర సృష్టించబోతున్నారు. అయితే, జో బైడెన్, హ్యారిస్ ద్వయం విజయం వెనక మరో నల్ల జాతి … Read More
దుబ్బాక గెలుపు: బండి సంజయ్కి అమిత్ షా అభినందనలు, ఇంకా ఏమన్నారంటే..?న్యూఢిల్లీ/హైదరాబాద్: దుబాక ఉపఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ సంచలన విజయం సాధించడంపై ఆ పార్టీ నేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా హర్షం వ్యక్తం చేశారు. అంతేగ… Read More
పెద్దపులి కలకలం: ఓ యువకుడిని చంపి, అడవిలో లాక్కెళ్లింది, భయంతో ప్రజల కేకలుఆదిలాబాద్: కొమరంభీం-అసిఫాబాద్ జిల్లాలో పెద్దపులి సంచారం ప్రజల్లో భయాందోళనలు రేకెత్తిస్తోంది. తాజాగా, ఓ యువకుడి ప్రాణం తీయడంతో జనం బెంబేలెత్తిపోతున్నార… Read More
అర్నబ్ గోస్వామికి భారీ ఊరట: మధ్యంతర బెయిల్ ఇచ్చిన సుప్రీంకోర్టు, కీలక వ్యాఖ్యలున్యూఢిల్లీ/ముంబై: రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నబ్ గోస్వామితోపాటు నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటూ జైలులో ఉన్నవారికి సుప్రీంకోర్టు బుధవారం మధ్యంతర … Read More
0 comments:
Post a Comment