న్యూఢిల్లీ: కేంద్రంలో అధికారంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం.. వైఎస్ఆర్ కాంగ్రెస్తో సన్నిహిత సంబంధాలను కోరుకుంటోందనడానికి మరో ఉదాహరణగా చెప్పుకొనే కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్రస్థాయిలో బీజేపీ నాయకులు- అధికార వైఎస్ఆర్సీపీతో నిత్య పోరాటం చేస్తోన్నప్పటికీ- హస్తిన స్థాయిలో మాత్రం మెతక వైఖరినే కనపరుస్తోంది. ఢిల్లీ స్థాయిలో బీజేపీ పెద్దలు వైసీపీ పట్ల పెద్దగా ఘర్షణ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3mBkTlz
విజయసాయి రెడ్డికి మోడీ సర్కార్ ఛైర్మన్ పదవి ఆఫర్: లిస్ట్లో టీఆర్ఎస్ ఎంపీ కూడా
Related Posts:
స్వరూపానందపై జగన్ స్వామిభక్తి .. ఆ నిర్ణయం తింగరి చేష్టలకు నిదర్శనం : యనమల ఫైర్ఈనెల 18వ తేదీన శారదా పీఠం స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి పుట్టినరోజు సందర్భంగా 23 దేవాలయాల నుంచి ఆలయ మర్యాదలతో కానుకలు పంపాలన్న దేవాదాయశాఖ ఆదేశాలను టి… Read More
NASA:అంగారక గ్రహంపై నుంచి భూమికి రాతి నమూనాలు.. ఇదిగో పూర్తి వివరాలు..!వాషింగ్టన్ : ప్రముఖ అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా తొలిసారిగా ఓ భారీ ప్రయత్నానికి తెరతీయనుంది. అంగారకుడిపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసేందుకు వీలుగా ఆ గ్… Read More
రాష్ట్రీయ విసృత్ ప్రవాస్: 100 రోజుల బీజేపీ యాత్ర, బలహీనప్రాంతాలపై జేపీ నడ్డా ఫోకస్..బీహర్ ఎన్నికలు సహా.. ఉప ఎన్నికల్లో బీజేపీ విజయఢంకా మోగించింది. దీంతో ఆ పార్టీ ఊపుమీదుంది. విజయం సాధించామని ఉప్పొంగి పోవడం లేదు. 2024 సార్వత్రిక ఎన్నిక… Read More
సరిహద్దులో కాల్పుల విరమణకు తూట్లు... పాక్కు సమన్లు జారీ చేయనున్న భారత్...జమ్మూకశ్మీర్లోని వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఓసీ) వెంబడి పాక్ పదేపదే కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తుండటంపై భారత్ తీవ్ర ఆగ్రహంతో ఉంది. శుక్రవారం(… Read More
వైసీపీ కార్యకర్త గురునాథ్ రెడ్డి హత్యను సీఎం జగన్ దృష్టికి తీసుకెళతాం : రామసుబ్బారెడ్డిఏపీలో అధికార పార్టీ నేతల మధ్య ఆధిపత్య ఒక పార్టీ కార్యకర్త ఉసురు తీసిన విషయం తెలిసిందే .కడప జిల్లాలో వైసీపీ వర్గీయుల మధ్య వర్గ విభేదాలు కార్యకర్త గురున… Read More
0 comments:
Post a Comment