పాట్నా: వారిద్దరి వివాహం కుటుంబసభ్యులు, బంధువుల సమక్షంలో ఘనంగా జరిగింది. కొంత కాలానికే వారిద్దరి మధ్య బేదాభిప్రాయాలు చోటు చేసుకున్నాయి. దీంతో కలిసి ఉండటం ఇష్టం లేక విడాకులకు దరఖాస్తు చేస్తున్నారు. విడాకుల కేసు కోర్టులో ఉండగానే ఆమె అత్తారింటిని వీడి పుట్టింటికి వెళ్లిపోయింది. ఇదంతా బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కోడలు ఐశ్వర్య గురించి.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/32Pyqun
ఘనంగా పెళ్లి! కన్నీటితో పుట్టింటికి ఐశ్వర్య: తేజ్ ప్రతాప్ డ్రగ్స్ బానిస, వింత ప్రవర్తన, విడాకులు!
Related Posts:
మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడ్డవారికి రూ.50 వేలు, ఎక్స్గ్రేషియా ప్రకటించిన మోడీఫ్యాక్టరీ ప్రమాద మృతుల కుటుంబాలకు కేంద్రం కూడా ఆర్థిక సాయం ప్రకటించింది. 43 మంది మృతుల కుటుంబాలకు తలా రూ.2 లక్షలు అందజేస్తామని ప్రధాని మోడీ తెలిపారు. … Read More
బస్సుచార్జీలే ప్రధాన అస్త్రం, ప్రతిపక్ష హోదా లేకుండా చేయాలని, రేపటినుంచి ఏపీ అసెంబ్లీ...ఆంధ్రప్రదేశ్ శీతాకాల అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ఎముకలు కొరికే చలిలో ఏపీ అసెంబ్లీ సెగలు పుట్టించే అవకాశం ఉంది. ఇప్పటికే అస… Read More
దిశ ఎన్కౌంటర్ అప్పుడు ఒకే... ఇప్పుడు విచారం వ్యక్తం చేస్తున్నా....దిశ హత్యకేసులో నిందితుల ఎన్కౌంటర్ పై సిపిఐ జాతియ నేత నారాయణ మాటమార్చారు. దిశ ఎన్కౌంటర్ తర్వాత చేసిన వ్యాఖ్యలపై ఆయన విచారం వ్యక్తం చేశారు. అయితే అంతక… Read More
ఒకే గదిలో అవివాహిత జంట ఉండటం నేరమా?: మద్రాసు హైకోర్టు కీలక వ్యాఖ్యలుచెన్నై: మద్రాసు హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. అవివాహిత జంట ఒకే గదిలో ఉండటం నేరమని చట్టం చెప్పలేదని మద్రాసు హైకోర్టు స్పష్టం చేసింది. ఓ గదిలో అవివాహి… Read More
Krishna: కృష్ణా పోలీసుల సాహసం: నదిలో దూకిన యువతిని కాపాడిన వైనంవిజయవాడ: కొద్ది రోజుల కిందటే విజయవాడ కృష్ణలంక సమీపంలో కృష్ణా నదిలో కొట్టుకుని పోతున్న ఓ మహిళను రక్షించడానికి తన ప్రాణాలను సైతం ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్… Read More
0 comments:
Post a Comment