Sunday, December 8, 2019

బస్సుచార్జీలే ప్రధాన అస్త్రం, ప్రతిపక్ష హోదా లేకుండా చేయాలని, రేపటినుంచి ఏపీ అసెంబ్లీ...

ఆంధ్రప్రదేశ్ శీతాకాల అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ఎముకలు కొరికే చలిలో ఏపీ అసెంబ్లీ సెగలు పుట్టించే అవకాశం ఉంది. ఇప్పటికే అస్త్రశస్త్రాలను అధికార, విపక్షాలు సిద్ధం చేసుకున్నాయి. సోమవారం నుంచి తొమ్మిదిరోజుల పాటు సభ జరగనుంది. కీలక బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెడతామని సంకేతాలు ఇచ్చింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/36g8s4S

Related Posts:

0 comments:

Post a Comment