దిశ హత్యకేసులో నిందితుల ఎన్కౌంటర్ పై సిపిఐ జాతియ నేత నారాయణ మాటమార్చారు. దిశ ఎన్కౌంటర్ తర్వాత చేసిన వ్యాఖ్యలపై ఆయన విచారం వ్యక్తం చేశారు. అయితే అంతకు ముందు జరిగిన పరిణామాలపై నారయణ హర్షం వ్యక్తం చేశారు. నిందితుల ఎన్కౌంటర్ను ఆయన సమర్ధించారు. కాని జాతీయ పార్టీ కార్యవర్గంలో సభ్యుడిగా ఉన్న నారాయణ ఎన్కౌంటర్లను సమర్ధించడంపై
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Yv44fK
దిశ ఎన్కౌంటర్ అప్పుడు ఒకే... ఇప్పుడు విచారం వ్యక్తం చేస్తున్నా....
Related Posts:
ప్రధాని మోడీ సౌత్ ఇండియా టూర్.. గుంటూరు పర్యటన గరం గరం.. బీజేపీ vs టీడీపీగుంటూరు : ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ, టీడీపీ మధ్య సయోధ్య బెడిసికొట్టింది. ప్రధాని నరేంద్ర మోడీ మాట ఇచ్చి తప్పారనేది పసుపు దండు వాదన. అలా క్రమక… Read More
జయరాం హత్య వెనుక ఎవరైనా ఉన్నారా, ఎవరీ వీణ!?: శిఖాచౌదరికి అందని నోటీసులు!హైదరాబాద్: ఎన్నారై వ్యాపారవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో ఏపీ పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. కానీ జయరాం సతీమణి పద్మశ్రీ హైదరాబాదులో ఫిర్యాదు చ… Read More
2 కుండలు పగులగొట్టి... జగన్ ఎక్కడ దాక్కున్నావ్: బాబు ఆగ్రహం, మోడీ సభకు వైసీపీ సహకారంఅమరావతి/గుంటూరు: ప్రధాని నరేంద్ర మోడీ రాకను నిరసిస్తూ టీడీపీ, లెఫ్ట్ పార్టీ నేతలు నిరసనలు తెలుపుతున్నారు. గో బ్యాక్ మోడీ అంటూ కుండలు బద్దలు కొట్టి ఆంద… Read More
చిత్రం విచిత్రం : 3 రోజుల 'పెళ్లి' సందడి.. 3 నిమిషాల్లో \"విడాకులు\"కువైట్ : వివాహబంధంతో ఇద్దరు మనుషులు ఏకం కావడానికి ఎంత పెద్ద తతంగం ఉంటుందో తెలుసుగా. పెళ్లి చూపులు మొదలు వివాహం అయ్యేంతవరకు ఆ సందడి అంతా ఇంతా కాదు. బంధ… Read More
వెదర్ అప్డేట్ : 2,3 రోజులు తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు?హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు పడనున్నాయి. దక్షిణ తెలంగాణలో మూడు రోజులు వర్షాలు కురిసే ఛాన్సుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పలు ప్… Read More
0 comments:
Post a Comment