ఫ్యాక్టరీ ప్రమాద మృతుల కుటుంబాలకు కేంద్రం కూడా ఆర్థిక సాయం ప్రకటించింది. 43 మంది మృతుల కుటుంబాలకు తలా రూ.2 లక్షలు అందజేస్తామని ప్రధాని మోడీ తెలిపారు. గాయపడ్డవారికి రూ.50 వేలు అందజేస్తామని తెలిపారు. మృతుల కుటుంబాలకు ఢిల్లీ ప్రభుత్వం కూడా ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సంగతి తెలిసిందే. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు, గాయపడ్డవారికి రూ.1
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2qtqeCe
మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడ్డవారికి రూ.50 వేలు, ఎక్స్గ్రేషియా ప్రకటించిన మోడీ
Related Posts:
వీడియో: రాష్ట్రాలు దాటిన జైపాల్ రెడ్డి అభిమానం: ఆ రాష్ట్ర స్పీకర్ కన్నీరు పెట్టుకున్న వైనం!బెంగళూరు: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీమంత్రి ఎస్ జైపాల్ రెడ్డిపై ఆ పార్టీ నేతల్లో ఉన్న అభిమానం రాష్ట్రాలు దాటింది. జైపాల్ రెడ్డి ఇక ల… Read More
యడియూరప్ప నెత్తిన పాలు పోసిన స్పీకర్..!? రెబెల్స్పై వేటు.. వాట్ నెక్స్ట్?బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆ రాష్ట్ర భారతీయ జనతాపార్టీ అధ్యక్షుడు బీఎస్ యడియూరప్ప నెత్తిన స్పీకర్ కేఆర్ రమేష్… Read More
కరీంనగర్లో టిక్టాక్.. ముగ్గురు మహిళా ఉద్యోగుల జోష్.. చివరకు..!కరీంనగర్ : టిక్టాక్ వీడియోల సరదా కాస్తా ప్రాణాల మీదకు తెస్తోంది. అంతేకాదు జీవన పోరాటంలో మరెన్నో తలనొప్పులు తెస్తోంది. అయినా కూడా వీడియోలు తీయడం.. టిక… Read More
కర్నాటకం : స్పీకర్ సంచలన నిర్ణయం.. 14 మంది రెబెల్ ఎమ్మెల్యేల సస్పెన్షన్..బెంగళూరు : కన్నడ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. యడియూరప్ప ప్రభుత్వం విశ్వాస పరీక్షకు ఒక్కరోజు ముందు కర్నాటకంలో ట్విస్ట్ వచ్చింది. రెబెల్ ఎమ్మెల్యేపై స్ప… Read More
బోనమెత్తిన లాల్దర్వాజ.. అమ్మోరి ఆలయాలు కిటకిటహైదరాబాద్ : ఆషాఢ మాసం బోనాలు తుది అంకానికి చేరుకున్నాయి. గోల్కోండ కోటలో తొలివారం.. ఆ తర్వాత సికింద్రాబాద్ లష్కర్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర ముగిశాయి… Read More
0 comments:
Post a Comment