Sunday, December 8, 2019

మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడ్డవారికి రూ.50 వేలు, ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన మోడీ

ఫ్యాక్టరీ ప్రమాద మృతుల కుటుంబాలకు కేంద్రం కూడా ఆర్థిక సాయం ప్రకటించింది. 43 మంది మృతుల కుటుంబాలకు తలా రూ.2 లక్షలు అందజేస్తామని ప్రధాని మోడీ తెలిపారు. గాయపడ్డవారికి రూ.50 వేలు అందజేస్తామని తెలిపారు. మృతుల కుటుంబాలకు ఢిల్లీ ప్రభుత్వం కూడా ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సంగతి తెలిసిందే. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు, గాయపడ్డవారికి రూ.1

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2qtqeCe

0 comments:

Post a Comment