టీడీపీ నేత తోట త్రిమూర్తులు ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. రెండు రోజుల క్రితం టీడీపీకి రాజీనామా చేసిన త్రిమూర్తులు ప్రధాన అనుచరులతో కలిసి వైసీపీలో చేరారు. అంతకు ముందు రామచంద్రాపురంకు చెందిన పిల్లి సుభాష్ చంద్రబోస్..వేణు అనుచరులు కొంత మంది పార్టీ కార్యలయంలో ముఖ్యులతో సమావేశమయ్యారు. త్రిమూర్తులను తీసుకోవటం పైన సందేహాలు వ్యక్తం చేసారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NbZ2Sl
జగన్ సమక్షంలో వైసీపీలోకి తోట త్రిమూర్తులు : మరి కొంత మంది సిద్దంగా ఉన్నారు: ఎమ్మెల్సీగా హామీ..!!
Related Posts:
కరోనా కల్లోలం .. తగ్గాలని తెలుగు రాష్ట్రాల్లో యాగాలు,యజ్ఞాలుకరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని భయపెడుతున్న నేపధ్యంలో కరోనా వైరస్ ను కంట్రోల్ చెయ్యటానికి అటు ప్రభుత్వాలు నడుం బిగించాయి. దేశ వ్యాప్తంగా హెల్త్ ఎమర్జె… Read More
పౌల్ట్రీపై కరోనా చావు దెబ్బ.. ఎదుర్కొనేందుకు కొత్త వ్యూహం.. అది నిరూపిస్తే రూ.1కోటి నజరానా..కరోనా కారణంగా చాలా రంగాలు కుదేలవుతున్నాయి. భారత్లో ఆయా రాష్ట్రాల్లో ఇప్పటికే థియేటర్స్,మాల్స్ మూసివేయడంతో.. మునుపెన్నడూ లేని రీతిలో ఆ రంగానికి నష్టం … Read More
హార్ట్ టచింగ్ : కరోనా ఎఫెక్ట్.. ఇదీ ఓ డాక్టర్ భార్య ఆవేదన..కరోనా వైరస్ మానవ సంబంధాలపై కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది. తల్లుల నుంచి బిడ్డలను,భార్యల నుంచి భర్తలను వేరుచేయాల్సిన అనివార్య స్థితిని కల్పిస్తోంది. ఈ నే… Read More
Coronavirus:బెంగళూరులో మరో రెండు కరోనా కేసులు, మొత్తం 13, US, Spain యువతి !బెంగళూరు: కరోనా వైరస్ (COVID 19 ప్రపంచ వ్యాప్తంగా మరణమృదంగం మోగిస్తోంది. కరోనా వైరస్ బారిన పడిన వారి సంఖ్య లక్షా 97 వేల మందికి చేరింది. ఇప్పటికే కరోనా… Read More
కరోనా: జగన్ కీలక సమీక్ష, ఏపీలోనూ అన్ని విద్యాసంస్థలకు సెలవులు, వార్నింగ్అమరావతి: కరోనావైరస్ మనదేశంలో వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇందులో… Read More
0 comments:
Post a Comment