హిందీని జాతీయ భాషగా చేయాలనే నేపథ్యంలోనే ఒకే దేశం-ఒకే భాష అంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన ట్వీట్తో దక్షిణాది రాష్ట్రాలు భగ్గుమంటుంది. అమిత్ షా ప్రకటనతో ఏకిభవించని తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో తాజాగా కెరళ సీఎం పినరయి విజయన్ సైతం ఆయన ప్రకటనను వ్యతిరేకించాడు.హిందీ మాత్రమే దేశాన్ని ఏకం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UW0toQ
Sunday, September 15, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment