Monday, January 13, 2020

ముస్లింలను కుక్కల్లా కాల్చిపారేయాలి..బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అదే చేశాం..మా తిండి తింటూ నకరాలా..

పౌరసత్వ సవరణ చట్టాన్ని నిరసిస్తూ ఆందోళనలను చేసిన ముస్లింలను ఉద్దేశించి వెస్ట్ బెంగాల్ బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్ చేసిన వివాదాస్పద కామెంట్లు పెనుదుమారం రేపుతున్నాయి. కామెంట్ల తీవ్రత ఎక్కువగా ఉండటంతో బీజేపీ నష్టనివారణచర్యలకు దిగింది. దీలీప్ వ్యాఖ్యలు ముమ్మాటికీ ఖండనీయమని, ఈ వ్యవహారంతో పార్టీకి ఎలాంటి సంబంధంలేదని వివరణ ఇచ్చుకుంటోంది. ఈ మేరకు కేంద్ర మంత్రులు ఒక్కొక్కరుగా ప్రకటనలు చేస్తున్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/35PVzOd

Related Posts:

0 comments:

Post a Comment