జేఎన్యూలో గత ఆదివారం దాడికి సంబంధించి ‘ఇండియా టుడే' చేసిన స్టింగ్ ఆపరేషన్ కలకలం రేపింది. ఏబీవీపీ, వామపక్ష విద్యార్థులకు సంబంధించి ఆడియో టేపులు ఇవ్వాలని ఇండియా టుడేను ఢిల్లీ పోలీసులు అడిగిన సంగతి తెలసిందే. దీనికి సంబంధించి ఏబీవీపీకి చెందిన విద్యార్థి అక్షత్ అవస్తీని విచారణకు హాజరుకావాలని ఢిల్లీ పోలీసులు కోరారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3acsgZI
జేఎన్యూ ఘటనపై ఎంక్వైరీ, విచారణకు అక్షత్ హాజరుకావాలన్న పోలీసులు, స్టూడెంట్ దూరం..
Related Posts:
థ్యాంక్యూ మోడీజీ: సుస్థిర పాలనను అందిస్తాం..మా టార్గెట్ అదే: అజిత్ పవార్ముంబై: ఊహించని మలుపులు, అనూహ్యంగా చోటు చేసుకున్న నాటకీయ పరిణామాల మధ్య మహారాష్ట్రలో భారతీయ జనతాపార్టీ-నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటైంది.… Read More
ప్రేమ, పెళ్లి పేరుతో నాలుగు దిక్కుల్లో నలుగురు పెళ్లాలు, నెల కాపురం, మోజు తీరిందిని!చెన్నై: ప్రేమ పేరుతో అమాయకులైన అమ్మాయిలను వరుసగా పెళ్లిళ్లు చేసుకుని మాయం అవుతున్న నిత్య పెళ్లి కొడుకుని తమిళనాడు పోలీసులు అరెస్టు చేశారు. తన భర్త కనప… Read More
టీఆర్ఎస్ లో టామ్ అండ్ జెర్రీ: మంత్రి సత్యవతి రాథోడ్ వస్తే ఎమ్మెల్యే రెడ్యా పరార్టిఆర్ఎస్ పార్టీలో టామ్ అండ్ జెర్రీ షో నడుస్తోందని రాజకీయ వర్గాల్లో హాట్ హాట్ గా చర్చ జరుగుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని డోర్నకల్ నియోజకవర్గంలో మాజీ … Read More
ట్విట్టర్ మార్పుతో అజిత్ ‘పవర్’ జోష్.. మనదే ప్రభుత్వం అంటూ ఉద్దవ్, వేడెక్కిన ముంబై పాలిటిక్స్మహారాష్ట్రలో రాజకీయ ఆధిపత్యం దిశగా అన్నీ పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి, గవర్నర్ నిర్ణయం తప్పు అని నిరూపించడానిక… Read More
జగన్ ఇచ్చే చిల్లర కోసం నాపై ఇలాంటి తప్పుడు ప్రచారామా?: నారా లోకేష్ ఫైర్అమరావతి: మాజీ మంత్రి, టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మరోసారి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చిల్లర కోసం ఆశపడి … Read More
0 comments:
Post a Comment