Thursday, September 19, 2019

దేవుడి దగ్గర కూడా కుల రాజకీయమా..?టీటీడీ పాలక మండలి కూర్పు పై మండిపడ్డ టీడిపి..!!

అమరావతి/హైదరాబాద్ : అదికార వైసిపి పార్టీపై ప్రతిపక్ష టీడిపి మరోసారి భగ్గుమంది. ఏపి సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అదికార దుర్వినియోగానికి పాల్పడటమే కాకుండా సామాజిక న్యాయాన్ని పూర్తిగా విస్మరిస్తోందని ఘాటు విమర్శాలు చేస్తోంది టీడిపి. గత ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని చెప్పడం, పోలవరం టెండర్లను నిలిపివేయడం, రాజధాని అంశంలో అయోమయాన్ని సృష్టించడం, కక్ష పూరిత

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2No1tS6

Related Posts:

0 comments:

Post a Comment