ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక గత ప్రభుత్వంలో తీసుకున్న ప్రతి నిర్ణయంపై సమీక్షలు జరిపి అందులో అవకతవకలు జరిగి ఉంటే వాటిని తీవ్రంగా పరిగణిస్తోంది. ఇందులో భాగంగానే గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న నిర్ణయాలకు బ్రేకులు వేస్తోంది. తాజాగా 13 జిల్లాల్లోని ఆయా పంచాయతీల్లో 3543 రోడ్ల నిర్మాణ పనులను నిలిపివేస్తూ ఆదేశాలు జారీచేసింది. ఇప్పటివరకు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2V4i0eI
జగన్ మరో కీలక నిర్ణయం: రూ.1000 కోట్లు విలువ చేసే ఆ పనులకు బ్రేక్
Related Posts:
మమతా బెనర్జీపై హత్యయత్నం... 29 ఏళ్ల తర్వాత నిందితున్ని దోషిగా ప్రకటించిన కోర్టుబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై 29 సంవత్సరాల క్రితం జరిగిన దాడి కేసులో ఆలం అనే కమ్యూనిస్టు నాయకున్ని కోర్టు నిర్దోషిగా వదిలిపెట్టింది. మమతపై దాడి క… Read More
ఆదాని కంపెనీకి నీకు ఏం సంబంధం ఐశ్వర్య, డీకే కూతురుకు ఈడీ ప్రశ్నలు, ఉషా ఆస్తి!న్యూఢిల్లీ: మనీ ల్యాండరింగ్ కేసులో అరెస్టు అయిన కర్ణాటక మాజీ మంత్రి డీకే. శివకుమార్ కుమార్తె ఐశ్వర్యను ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ (ఈడీ) అధికారులు విచ… Read More
అవినీతిని ఏ స్థాయిలో ఉపేక్షించం... ఇప్పటికే కొందరు జైలుకెళ్లారన్న ప్రధాని మోడీన్యూఢిల్లీ : అవినీతిని ఏ స్థాయిలో ఉపేక్షించబోమని తేల్చిచెప్పారు ప్రధాని నరేంద్ర మోడీ. 2.0 ప్రభుత్వం పారదర్శకంగా పనిచేస్తుందని .. అవినీతి పరుల ఇప్పటికే… Read More
కారు టైరుకు గులాబీ ముల్లు.. టీఆర్ఎస్కు మరో షాక్.. ఆ ఎమ్మెల్యే అటు వైపుగా..! హైదరాబాద్ : తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఏ ముహుర్తాన పెట్టారో గానీ అసంతృప్తుల సెగ పార్టీ పెద్దలకు నిద్ర లేకుండా చేస్తోంది. బడ్జెట్ సమావేశాల నేపథ్… Read More
ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా కోల్కతాలో భారీ ర్యాలీ.. పాల్గోన్న మమతా బెనర్జీఅసోంలో నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్ఆర్సి) జాబితాలో చోటు చేసుకున్న గందరగోళానికి నిరసనగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సెప్టెంబర్ 12 … Read More
0 comments:
Post a Comment