తాడికొండ: చంద్రబాబు గల్లా పెట్టెను నమ్ముకున్నారని ...వైయస్ జగన్ ప్రజల బ్యాలెట్ పెట్టెను నమ్ముకున్నారని అన్నారు గుంటూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి. చంద్రబాబు రాష్ట్రాన్ని ముంచేశారని విమర్శించారు. తాడికొండలో షర్మిలా ప్రచార సభలో ఆయన మాట్లాడారు. ఇది తాడికొండ కాదని అది వైసీపీ బంగారు కొండని అన్నారు. గల్లా జయదేవ్కు గుంటూరు ఓట్లు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TQbIgM
చంద్రబాబు 'గల్లా' పెట్టెను నమ్మారు... వైసీపీ ప్రజాబ్యాలెట్ పెట్టెను నమ్ముకుంది: మోదుగుల
Related Posts:
నక్కలన్నీ కలిసి సంతాప సభ పెట్టినట్టుగా కాంగ్రెస్ తీరు ... రైతుబంధుపై విమర్శలపై కేటీఆర్ ఫైర్తెలంగాణ మంత్రి కేటీఆర్ తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అద్భుతంగా పాలన సాగిస్తున్నారని కితాబిచ్చారు. అంతేకాదు కాంగ్రెస్ పార్టీ నేతలకు కెసిఆర్ పాలన కడుప… Read More
చంద్రబాబుకు మరో షాక్: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన మాజీ మంత్రి, ఆయన కుమారుడుఅమరావతి: మాజీ సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగిలింది. టీడీపీకి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి శిద్ధా రాఘరావు ఏపీ సీ… Read More
నా తండ్రి క్రమశిక్షణే మీకు రావాలి.!బాలయ్య బర్త్ డే సందేశాన్ని ఫాన్స్ కు జోష్ తో పంపిన బ్రహ్మిణి.!హైదరాబాద్ : తన తండ్రి నందమూరి బాలకృష్ణ 60వ పుట్టినరోజు సందర్బంగా తన నారా బ్రహ్మిణి జోష్ గా కనిపించారు. ఎంత జోష్ గా ఉన్నారంటే అంతే జోష్ తో నందమూరి అభిమ… Read More
దేశంలో తొలిసారి యాక్టివ్ కేసులను మించిన రికవరీస్! ఎంతంటే?న్యూఢిల్లీ: భారతదేశంలో రోజు రోజుకు కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతూ పోతున్నాయి. కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నప్పటికీ.. కోలుకుంటున్నవారి సంఖ్య కూడా క్రమ… Read More
చిరంజీవిపై కుల వివక్ష .. కావాలనే దుష్ప్రచారం : జనసేన నేత సంచలనంఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డితో కరోనా లాక్డౌన్ నేపథ్యంలో నెలకొన్న సినీ రంగ సమస్యలను పరిష్కరించడం కోసం తాజాగా చిరంజీవి నేతృత్వంలో సినీప్రముఖులు భేటీ అయ్యా… Read More
0 comments:
Post a Comment