Friday, March 5, 2021

ముత్తూట్ గ్రూప్ చైర్మన్ ఎంజీ జార్జ్ కన్నుమూత ముత్తూట్ గ్రూప్ చైర్మన్ ఎంజీ జార్జ్ కన్నుమూశారు. ముత్తూట్ కుటుంబ

ముత్తూట్ గ్రూప్ చైర్మన్ ఎంజీ జార్జ్ కన్నుమూశారు. ముత్తూట్ కుటుంబంలో ఆయన మూడోతరానికి చెందిన వ్యాపారవేత్త. పూర్తి పేరు మత్తయ్య జార్జ్ జార్జ్ ముత్తూట్. ఆయన సారథ్యంలో ముత్తూట్ ఫైనాన్స్ దేశంలో గోల్డ్ లోన్ ఇచ్చే అతిపెద్ద సంస్థగా ఆవిర్భవించింది. కేరళలోని కొచ్చి ప్రధాన కార్యాలయంగా ముత్తూట్ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ముత్తూట్ ఫైనాన్స్‌కు దేశవ్యాప్తంగా పలు శాఖలు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3uTltOV

0 comments:

Post a Comment