హైదరాబాద్ : ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తెలంగాణ మంత్రివర్గ విస్తరణ పూర్తయింది. కొత్తగా ఆరుగురు ఎమ్మెల్యేలను మంత్రి పదవులు వరించాయి. సీఎం కేసీఆర్ తనయుడు కేటీఆర్, మేనల్లుడు హరీశ్ రావు, కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరిన సబితా ఇంద్రారెడ్డితో పాటు కొత్తగా పువ్వాడ అజయ్ కుమార్, గంగుల కమలాకర్, సత్యవతి రాథోడ్కు ఛాన్స్ దక్కింది. ఆ మేరకు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/31ij6pm
ఆరుగురికి మంత్రులుగా ఛాన్స్.. కొడుకు, అల్లుడు ఈసారి.. ఇద్దరు మహిళలకు ఛాన్స్
Related Posts:
యూపీలో కార్పెట్ ఫ్యాక్టరీలో పేలుడు .. 10 మంది మృతిలక్నో : ఉత్తర్ ప్రదేశ్ లోని బాదోహి జిల్లాలో శనివారం భారీ పేలుడు సంభవించింది. రోహ్ తా బజార్ లోని ఓ కార్పెట్ ఫ్యాక్టరీలో జరిగిన పేలుడులో దాదాపు 10 మంది … Read More
కశ్మీర్ కోసమే యుద్ధం.. కశ్మీరీలపై కాదు: రాజస్థాన్లో ప్రధాని మోడీటోంక్ : దేశం పోరాటం కశ్మీర్ పై కానీ కశ్మీరీలపై కాదన్నారు ప్రధాని నరేంద్రమోడీ. రాజస్థాన్లోని టోంక్లో ఓ భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. పుల్వామా ఉగ… Read More
సార్వత్రిక ఎన్నికలకు రంగం సిద్ధం .. మార్చి 6 న కేంద్ర క్యాబినెట్ చివరి సమావేశంఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సార్వత్రిక ఎన్నికలకు సమయం ఆసన్నమైంది. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్కు దాదాపు ముహూర్తం ఖరారైంది. వచ్చే నెల 7 నుంచి 10వ … Read More
క్యాబినెట్ లో మహిళలకు చోటు .. అసెంబ్లీలో కేసీఆర్ స్పష్టీకరణహైదరాబాద్ : అభివృద్ధి, సంక్షేమ పథకాల్లో దూసుకెళ్తోన్న సీఎం కేసీఆర్ క్యాబినెట్ లో మహిళలకు చోటు లేదనే వెలితి ఉండేది. అయితే ఆ ముచ్చట కూడా త్వరలో తీరనుంది… Read More
భజన భలేగా ఆలపించారు: మోడీ మనసును గెల్చుకున్న కొరియా చిన్నారులుదక్షిణకొరియాలో మోడీ రెండు రోజులు పర్యటించిన సంగతి తెలిసిందే. తన పర్యటనలో భాగంగా పలు ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకాలు చేసుకున్నాయి. మోడీ జేన్ ఈ మూన్ ద్వైప… Read More
0 comments:
Post a Comment