Wednesday, June 2, 2021

వ్యాక్సినేషన్‌పై కేంద్రం చేసిన ఆ ప్రకటన వట్టి బూటకం... : బెంగాల్ సీఎం మమతా బెనర్జీ

కోవిడ్ వ్యాక్సినేషన్ విషయంలో కేంద్రం చేస్తున్న ప్రకటనలు వట్టి బూటకమని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అంటున్నారు. దేశంలో 18 ఏళ్లు నిండిన వారందరికీ ఈ ఏడాది డిసెంబర్ నాటి కల్లా వ్యాక్సినేషన్ పూర్తి చేస్తామని కేంద్రం చెబుతున్న మాటల్లో నిజం లేదన్నారు. దానికి ఎటువంటి ప్రాతిపదిక లేదని... ఆ మాటలు వట్టి బూటకమని పేర్కొన్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3pexpbu

Related Posts:

0 comments:

Post a Comment