Tuesday, June 1, 2021

నాలుగు రోజుల్లో ఆనందయ్యమందు- కృష్ణపట్నం పోర్టుకు మారిన తయారీ వేదిక

నెల్లూరులో ఆనందయ్య కరోనా మందు తయారీ భారీ భద్రత మధ్య కొనసాగుతోంది. నిన్న ప్రారంభమైన మందు తయారీని కృష్ణపట్నం గ్రామం నుంచి కృష్ణపట్నం పోర్టుకు మార్చారు. అక్కడ పోలీసు భద్రత మధ్య ఆనందయ్య మందును తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆనందయ్య మందుకు డిమాండ్‌ నెలకొన్న నేపథ్యంలో ప్రభుత్వం భారీ భద్రత మధ్య ఈ మందు తయారు చేయిస్తోంది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3cbaQ2h

0 comments:

Post a Comment