Wednesday, August 5, 2020

ఏపీ సీఎం వైఎస్ జగన్ కు గుడి కడుతున్న వైసీపీ నాయకులు... ఎక్కడంటే !!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి గుడి కట్టాలని నిర్ణయం తీసుకున్నారు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన వైసిపి నాయకులు. వైయస్ జగన్మోహన్ రెడ్డిని దేవుడిగా భావిస్తూ గుడి కట్టాలని భావించిన వైసిపి నాయకులు గుడి నిర్మాణం కోసం శంకుస్థాపన చేసినట్లుగా సమాచారం. ఏపీ ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను అమలులోకి తీసుకు వచ్చిన జగన్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3gufTL6

Related Posts:

0 comments:

Post a Comment