ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి గుడి కట్టాలని నిర్ణయం తీసుకున్నారు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన వైసిపి నాయకులు. వైయస్ జగన్మోహన్ రెడ్డిని దేవుడిగా భావిస్తూ గుడి కట్టాలని భావించిన వైసిపి నాయకులు గుడి నిర్మాణం కోసం శంకుస్థాపన చేసినట్లుగా సమాచారం. ఏపీ ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను అమలులోకి తీసుకు వచ్చిన జగన్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3gufTL6
ఏపీ సీఎం వైఎస్ జగన్ కు గుడి కడుతున్న వైసీపీ నాయకులు... ఎక్కడంటే !!
Related Posts:
బిగ్ రిలీఫ్: కరోనాకు గ్లూకోజ్ పౌడర్ -DRDO తయారీ 2-DG డ్రగ్కు డీసీజీఐ అనుమతి -ఆక్సిజన్ అసరం ఉండదుదేశంలో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. నిన్న ఒక్కరోజే 4092మందిని కొవిడ్ బలితీసుకోగా, కొత్తగా 4.03లక్షల కేసులు నమోదయ్యాయి. సెకండ్ వేవ్ లో ఆస్పత్రులు నిం… Read More
బీజేపీ ముఖ్యమంత్రి రాజీనామా: సీఎంగా ఆరోగ్యశాఖ మంత్రికి లైన్ క్లియర్: కాస్సేపట్లో డిక్లేర్గువాహటి: అస్సాంలో పెను రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఊహించినట్టే- ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శర్బానంద సొనొవాల్ తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీన… Read More
చంద్రబాబు ఇంటికి కర్నూలు పోలీసులు -‘ఎన్440కే కరోనా వేరింట్’పై నోటీసులు -సీఎం జగన్కు సిగ్గులేదంటూఆంధ్రప్రదేశ్లో కరోనా మహమ్మారి చుట్టూ రాజకీయాలు మరింత ముదిరాయి. వైరస్ వ్యాప్తి విషయంలో ప్రతిపక్ష టీడీపీ విష ప్రచారాలు చేస్తోందన్న అధికార వైసీపీ ఈ మేరక… Read More
కాంగ్రెస్ వలస నేతకు పీఠం: ఆ రాష్ట్ర బీజేపీ ముఖ్యమంత్రిగా అనూహ్య పేరు: సిట్టింగ్ సీఎంకు నో ఛాన్స్న్యూఢిల్లీ: నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన వేళ.. రెండు చోట్ల మినహా మిగిలిన రాష్ట్రాల్లో … Read More
వరుసగా రెండో రోజూ.. 4 వేలకు పైగా కరోనా మరణాలు: 4 లక్షలకు పైగా కొత్త కేసులున్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల ఉధృతిలో ఏ మాత్రం మార్పు ఉండట్లేదు. రోజువారీ కేసుల్లో అదే జోరు, హోరు నెలకొంది. కనీవినీ ఎరుగని రీతి… Read More
0 comments:
Post a Comment