కేంద్ర హోం మంత్రిత్వ శాఖ విడుదల చేసిన అన్ లాక్ 3.0 మార్గదర్శకాలను అమలు చేస్తూ ఏపీ ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలు ఇవాళ్టి నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ నెల 31 వరకూ ఇవి కొనసాగనున్నాయి. దీంతో కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్రంలో అన్ లాక్ ప్రక్రియ మొదలయినట్లైంది. కేంద్ర మార్గదర్శకాల ప్రకారం ఆగస్టు 31
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XvgtAU
ఏపీలో అమల్లోకి వచ్చిన అన్ లాక్ 3.0 - తెరుచుకున్న జిమ్లు, యోగా కేంద్రాలు..
Related Posts:
నేషనల్ హెరాల్డ్, కాంగ్రెస్ నేతలపై 5వేల కోట్ల పరువు నష్టం దావ విరమించుకున్న అనిల్ అంబానీరఫెల్ వివాదంలో భాగంగా నేషనల్ హెరాల్డ్, తో పాటు మధ్యప్రదేశ్కు చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులపై పై 5000 వేల కోట్ల రుపాయల పరువు నష్టం దావా కేసు కేసును … Read More
ఏపిఎస్ఆర్టీసీ కార్మికుల చర్చలు విఫలం .. సమ్మేకు వెళ్లేందుకు సిద్దమైన కార్మీక సంఘాలుఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ యాజమన్యాంతో కార్మీకుల జేఏసీ జరిపిన చర్చలు విఫలం అయ్యాయి. ఆర్టీసీ యజమాన్యానికి, కార్మీక జేఏసికి మధ్య సుమారు అయిదు గంటలపాటు చర్చలు … Read More
జగన్ సమస్యే లేదు..మోదీని అడ్డుకోవాలి: చంద్రబాబు ఆందోళన వెనుక.. : అందుకే ఢిల్లీకే ప్రాధాన్యతముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీలో ఫలితాల కంటే..కేంద్రంలో సమీకరణాల పైనే ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. ఏపీలో తమ విజయం అనే ధీమా ఒక్కటైతే..జగన్ కంటే… Read More
టచ్లో ఉన్నామంటున్న పవార్.. అదేంలేదన్న జగన్, కేసీఆర్..ఢిల్లీ : ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఎన్డీయేకు అనుకూలంగా ఉండటంతో ప్రతిపక్షాలు వ్యూహాలకు పదును పెట్టాయి. మోడీ రెండోసారి అధికారం చేపట్టకుండా అడ్డుకోవడమే లక్ష్య… Read More
అజ్ఞాతం నుంచి వెలుగులోకి రవిప్రకాశ్.. సంచలన నిజాలు.. టీవి9 రహాస్యాలు (వీడియో)టీవీ9 వ్యవహారంలో వివాదాస్పదమై అజ్ఞాతంలో ఉన్న రవి ప్రకాశ్ వీడియో సందేశం విడుదల చేసారు. టీవీ9 స్థాపన దగ్గర నుండి అమ్మకం వరకు చోటు చేసుకున్న ప… Read More
0 comments:
Post a Comment