కేంద్ర హోం మంత్రిత్వ శాఖ విడుదల చేసిన అన్ లాక్ 3.0 మార్గదర్శకాలను అమలు చేస్తూ ఏపీ ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలు ఇవాళ్టి నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ నెల 31 వరకూ ఇవి కొనసాగనున్నాయి. దీంతో కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్రంలో అన్ లాక్ ప్రక్రియ మొదలయినట్లైంది. కేంద్ర మార్గదర్శకాల ప్రకారం ఆగస్టు 31
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XvgtAU
ఏపీలో అమల్లోకి వచ్చిన అన్ లాక్ 3.0 - తెరుచుకున్న జిమ్లు, యోగా కేంద్రాలు..
Related Posts:
వీడియో వైరల్: చైనాలో వింత ఘటన... చూస్తుండగానే భూమిలోకి కూరుకుపోయిన బస్సుబీజింగ్: బర్ముడా ట్రయాంగిల్ గురించి అంతా వినే ఉంటాం. సముద్రంలోని ఆ ప్రాంతం మీదుగా ఏదైనా నౌకలు లేదా దానిపైన భారీ విమానాలు వెళ్లినా అది తనలో కలిపేసుకుంట… Read More
జీఎస్టీ బకాయిల కోసం ఎదురు చూపు: ముఖ్యమంత్రి ఢిల్లీ బాట..నిర్మలతో భేటీ..!న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) బకాయిల కోసం మరో ముఖ్యమంత్రి ఢిల్లీ బాట పట్టారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ఋతో భేటీ అయ్యారు. జీ… Read More
కాకినాడలో ఉద్రిక్తత: నానాజీ ఇంటికి పవన్ కళ్యాణ్, బాధితులకు పరామర్శతూర్పుగోదావరి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళవారం మధ్యాహ్నం కాకినాడ చేరుకున్నారు. దీంతో భారీ ఎత్తున జనసేన పార్టీ నాయకులు, కార్యర్తలు కాకినాడకు చేరుకున… Read More
చిన్నారులకు భోగిపళ్లు పోసి .. ఎడ్ల పందాలు చూసి సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్న సీఎం జగన్ఏపీలో ఒకపక్క రాజధాని గ్రామాల ప్రజలు ఆందోళనలను చేస్తుంటే మరోపక్క సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కృష… Read More
జేఎన్యూ దాడి: వారి ఫోన్లు సీజ్ చేయాలంటూ పోలీసులకు హైకోర్టు ఆదేశంన్యూఢిల్లీ: దేశ రాజధానిలోని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం(జేఎన్యూ)లో దుండగుల దాడికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలను వీలైనంత త్వరగా పోలీసులకు అందజేయా… Read More
0 comments:
Post a Comment