హైదరాబాద్: సికింద్రాబాద్ మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. రహదారి పక్కన ఉన్న పబ్లిక్ టాయిలెట్లో ఓ మహిళ అనుమానాస్పదంగా మృతి చెందింది. మహిళపై అత్యాచారం చేసి హత్య చేసివుంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. అత్యాచారం, హత్యగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా ఘటనకు సంబంధించిన వివరాలు,
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3i6HFy9
దారుణం: సికింద్రాబాద్ పబ్లిక్ టాయిలెట్లో మహిళ మృతదేహం, రేప్ చేసి, హత్య
Related Posts:
పేదలకు మరో 3 నెలలు సరుకులు, ధాన్యం 5 కిలోలు పెంచండి, ప్రధాని మోడీకి సోనియా గాంధీ లేఖకరోనా వైరస్ వల్ల దేశం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటుంది. ప్రస్తుత పరిస్థితులను గుర్తుచేస్తూ, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కాంగ్రెస్ పార్టీ స్వాగతిం… Read More
లాక్ డౌన్: ఈ నెల కరెంట్ బిల్లు వచ్చిందా? ఎంత కట్టాలో చెప్పిన విద్యుత్ మంత్రికరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు ప్రభుత్వాలు లాక్ డౌన్ అమలు చేస్తున్న కారణంగా గృహ, పారిశ్రామిక వినియోగాలపై కరెంట్ బిల్లులు జనరేట్ కాలేదు. రీడిం… Read More
lockdown: పిల్లలతో కలిసి స్విమ్మింగ్, సోషల్ డిస్టన్స్ అని ట్వీట్, వైద్యారోగ్యశాఖ మంత్రి తీరిదీకరోనా వైరస్తో యావత్ ప్రపంచం అల్లాడిపోతోంది. భారత్తో కూడా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అయితే కర్ణాటక వైద్యారోగ్యశాఖ మంత్రి సుధాకర్ మా… Read More
UGC NET June 2020: అప్లికేషన్ సబ్మిట్ చేసేందుకు తేదీని పొడిగించిన ఎన్టీఏనేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ జూన్ 2020 పరీక్షకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు చివరితేదీ… Read More
రైల్వేలో స్టాఫ్ నర్సు ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోండివెస్ట్రన్ రైల్వేలో ఆర్ఆర్సీ ద్వారా పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా స్టాఫ్ నర్స్ పోస్టులను భర్తీ చేయనుంది. అ… Read More
0 comments:
Post a Comment