Tuesday, September 8, 2020

దారుణం: సికింద్రాబాద్ పబ్లిక్ టాయిలెట్‌లో మహిళ మృతదేహం, రేప్ చేసి, హత్య

హైదరాబాద్: సికింద్రాబాద్‌ మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. రహదారి పక్కన ఉన్న పబ్లిక్ టాయిలెట్‌లో ఓ మహిళ అనుమానాస్పదంగా మృతి చెందింది. మహిళపై అత్యాచారం చేసి హత్య చేసివుంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. అత్యాచారం, హత్యగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా ఘటనకు సంబంధించిన వివరాలు,

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3i6HFy9

Related Posts:

0 comments:

Post a Comment