ఏపీ మాజీ స్పీకర్ కోడెల మృతదేహానికి హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రిలో పోస్టుమార్టమ్ పూర్తయింది. ముగ్గురు డాక్టర్ల బృందం ఆయనకు పోస్ట్ మార్టమ్ నిర్వహించింది.అనంతరం ఆయన పార్ధీవాదేహాన్ని హైదరాబాద్లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కు తీసుకువచ్చారు. దీంతో పార్టీ కార్యకర్తలు,నాయకులు చేరుకున్నారు. పార్టీ కార్యాలయానికి చేరుకుని ఎమ్మెల్యే బాలక్రిష్ణ నివాళులు అర్పించారు. కాగా ఉదయం వరకు ఆయన పార్ధీవ దేహాన్ని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/301Z6u6
హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో కోడెల పార్ధివదేహం.. ఉదయం గుంటూరుకు,
Related Posts:
శుక్రవారం మహిళలు తలస్నానం చేయకూడదా..? చేస్తే శాస్త్రం ప్రకారం ఏం జరుగుతుంది..?శుక్రవారం వస్తే చాలు ఆడవాళ్ళు తలస్నానం చేసేస్తుంటారు. అయితే అలా చేయడాన్ని శాస్త్రాలు తప్పు పడుతున్నాయి. తలస్నానం అంటే నలుగు పెట్టుకోవడం, తలక… Read More
టీడీపీ టార్గెట్ మినిస్టర్ సురేష్ ... ఆయనను క్వారంటైన్ కు పంపండివైసీపీ మంత్రి ఆదిమూలపు సురేష్ హైదరాబాద్ వెళ్ళి రావటం, లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించటం పై టీడీపీ నేతలు నిప్పులు చెరుగుతున్నారు . ఇప్పటికే ప్రజలకు ఒక రూ… Read More
Coronavirus: బీహార్ లో 60 కరోనా కేసులు, ఒక్కడి దెబ్బకు ఫ్యామిలీలో 23 మందికి, మీరు జాగ్రత్త !పాట్నా (బీహార్): ప్రపంచంలోని అన్ని దేశాల ప్రజలు కరోనా వైరస్ (COVOD 19) దెబ్బకు విలవిలలాడిపోతున్నారు. భారతదేశంలో కరోనా వైరస్ ను అరికట్టడానికి ప్రస్తుతం… Read More
కరోనా : వాళ్ల కారణంగా లేని ముప్పు..? భారత్లో లాక్ డౌన్ రియాలిటీ ఎలా ఉందంటే..కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా భారత్ 21 రోజుల లాక్ డౌన్ పాటిస్తోంది. అయితే కేసుల సంఖ్య పెరుగుతున్న దృష్ట్యా లాక్ డౌన్ పొడగింపుకు సంకేతాలు కూడా క… Read More
హలో యాప్ ఔదార్యం : కరోనాపై పోరులో 20వేల కుటుంబాలకు సాయం..కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో పేదలు,నిరాశ్రయులకు ఆహారం,శానిటైజర్స్ అందించేందుకు సోషల్ నెట్వర్కింగ్ సంస్థ హలో స్వచ్చందంగా ముందుకొచ్చింది. గివ్ ఇండియా అనే … Read More
0 comments:
Post a Comment