న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీమంత్రి పీ చిదంబరానికి ఢిల్లీ న్యాయస్థానంలో మరోసారి చుక్కెదురైంది. ఆయన కస్టడీని పొడిగించింది న్యాయస్థానం, ఈ నెల 17వ తేదీ వరకు కస్డీని పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. చిదంబరం కస్టడీని పొడిగించడం ఇది రెండోసారి. సంచలనం సృష్టించిన ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరాన్ని సీబీఐ అరెస్టు చేసిన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2nbtHUo
చిదంబరానికి షాక్: తీహార్ జైలులోనే: దక్కని బెయిల్! ఆ ఒక్క విషయంలో ఊరట
Related Posts:
వైసీపి@100..! స్పష్టమైన ఆదిక్యం దిశగా జగన్..!!అమరావతి: తొలి రౌండ్ నుంచి ప్రతి రౌడ్ లో వైసీపీ ఆధిక్యం కనబరిచింది. ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ల కౌంటింగ్ పూర్తయిన నియోజకవర్గాల్లో ఈవీఎంలను తెరచిన అధికార… Read More
కవితకు పసుపు రైతుల దెబ్బ..! అనూహ్యంగా వెనకబడ్డ సీఎం తనయ..!!హైదరాబాద్ : తెలంగాణలో అన్ని చోట్లా గులాబీ పార్టీ దూసుకుపోతున్నా అత్యంత కీలకమైన నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో మాత్రం వెనుకబడి ఉంది. నిజా… Read More
ఛత్తీస్ గడ్ లో హోరాహోరీగా పోరు.. బీజీపీ కి టఫ్ ఫైట్ ఇస్తున్న కాంగ్రెస్దేశ వ్యాప్తంగా ప్రజల్లోనే కాదు రాజకీయ పార్టీల్లోనూ టెన్షన్ నెలకొంది. మొన్నటి వరకు హోరాహోరీగా ఎన్నికల్లో పోరాడిన పార్టీలు ఇప్పుడు ఎన్నికల ఫలితాల్లో విజ… Read More
బైబై బాబు.ఏపీ ప్రజల తీర్పు: అయిదు జిల్లాల్లో క్లీన్ స్వీప్:ల్యాండ్ స్లైడ్ విక్టరీ దిశగా వైసీపీ..ఏపీ ఓటర్లు బైబై బాబు చెప్పేసారు. భారీ మెజార్టీతో వైసీపీ ల్యాండ్ స్లైడ్ విక్టరీ సాధిస్తోంది. ప్రాంతాలు..రీజియన్లుకు అతీతంగా జగన్ సునామీ సృష్టించార… Read More
కాంగ్రెస్ ఇలాకాల్లో బీజేపీ పాగా... రాజస్థాన్లో క్లీన్స్వీప్ చేసే ఛాన్స్ఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో బీజేపీ దూసుకుపోతోంది. అధికారంలో లేని రాష్ట్రాల్లోనూ ప్రభంజనం సృష్టిస్తోంది. రాజస్థాన్, బెంగాల్లో మెజార్టీ స్థాన… Read More
0 comments:
Post a Comment