Saturday, September 14, 2019

ఒకే దేశం ఒకే భాష: అమిత్ షా మరో స్కెచ్ గీస్తున్నారా..?

న్యూఢిల్లీ: ఒకే దేశం ఒకే పన్ను, ఒకే దేశం ఒకే ఎన్నిక ఇలా తాజాగా ఒకే దేశం ఒకే భాష ఉండాలని అన్నారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. ఒకే భాషతోనే భారత్ ఏకమవుతుందని ఆయన వ్యాఖ్యానించారు. దీంతో ప్రపంచదేశాల సరసన ఒక భాష ద్వారానే భారత్‌ను ఫోకస్ చేయొచ్చని చెప్పారు. హిందీ దివాస్ కార్యక్రమంలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2V2Zjbz

Related Posts:

0 comments:

Post a Comment