సంక్షేమ పధకాలను కాసుల కొరత వెంటాడుతోంది. ముఖ్యమంత్రి జగన్ సామర్ధ్యానికి పరీక్షగా మారింది. ఇప్పటికే ఆరు నెలల కాలంలోనే జగన్ ప్రభుత్వం రూ 29 వేల కోట్ల అప్పులు చేసింది. నిబంధనల ప్రకారం మరో 3,300 కోట్లకే చాన్స్ ఉంది. జగన్ ప్రభుత్వం... మళ్లీ అప్పుల వైపే చూస్తోంది. ఈ దిశగా అనుమతించాలంటూ కేంద్రానికి లేఖ రాసింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2P0XmL1
Sunday, December 8, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment