Monday, September 23, 2019

షాకింగ్: ఎంఆర్ఐ మెషీన్‌లో పేషెంట్‌ను మర్చిపోయారు!, ఊపిరాడక..

ఛండీగఢ్: హర్యానాలోని ఓ ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం ఓ వ్యక్తి ప్రాణం మీదకి తెచ్చింది. ఎంఆర్ఐ స్కానింగ్ తీస్తామని మెషీన్‌లోకి పంపించిన వైద్యులు, సిబ్బంది తిరిగి అతడ్ని బయటకు తీయడం మర్చిపోయారు. దీంతో ఊపిరాడక ఆందోళన చెందిన ఆ వ్యక్తి.. మెషీన్‌ను బద్దలు కొట్టుకుని బయటకు వచ్చాడు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2m4FV0n

Related Posts:

0 comments:

Post a Comment