తిరువనంతపురం: కేరళలోని కమ్యూనిస్టు ప్రభుత్వం.. పోలీసు చట్టాన్ని మరింత కఠినతరంగా మార్చివేసింది..పకడ్బందీ చేసింది. సోషల్ మీడియాను కూడా పోలీసుల చట్టం పరిధిలోకి తీసుకొచ్చింది. ఇకపై సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేయడానికి, పోస్టులను పెట్టడానికి అక్కడ కాలం చెల్లినట్టే. అభ్యంతరకరంగా వ్యాఖ్యలు కనిపిస్తే.. వాటిని పోస్ట్ చేసిన నెటిజన్లకు అయిదేళ్ల కారాగార శిక్షను విధించబోతోంది కేరళ ప్రభుత్వం.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/397aXeu
పోలీసు చట్టం..మరింత కఠినం: సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులకు..అయిదేళ్ల జైలు: ఆర్డినెన్స్
Related Posts:
ఆర్టీసీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కాదు, కార్మికులేమీ బానిసలు కాదు, సీఎం కేసీఆర్కు రేవంత్ బహిరంగ లేఖతెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఆర్టీసీ కార్మికుల సమస్యలు తీర్చకపోవడం దారుణమని కాంగ్రెస్ నేత, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు. ప్రభుత్వ ఉద… Read More
కేసీఆర్ పాపం పండింది.. అందుకే అలా జరిగింది.. కోమటిరెడ్డి సెటైర్లు..!నల్గొండ : కేసీఆర్ పాపం పండింది.. అందుకే బిడ్డ ఓడిపోయిందంటూ సెటైర్లు వేశారు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో టీఆర్ఎస్… Read More
నా జిల్లా..నా తమ్ముళ్లు అంటూ : చిరంజీవి టూర్ లో కొత్త కోణం: అన్ని పార్టీల నేతలతో ఇలా...!ప్రముఖ సినీ హీరో చిరంజీవిలో సైరా జోష్ స్పష్టంగా కనిపిస్తోంది. సైరా సినిమా తరువాత తొలి సారి ఏపికి వచ్చిన చిరంజీవి సొంత జిల్లా పశ్చిమ గోదావరి లోని తాడేప… Read More
దుర్గాష్టమి: డోల్ వాయించిన భర్త, ఫ్యామిలీతో కలిసి స్టెప్పులేసిన టీఎంసీ ఎంపీ నుష్రత్.. (వీడియో)దసరా, దివాళి వేడుకలంటే బెంగాల్కు పెట్టింది పేరు. అక్కడ ప్రతీ ఒక్కరు భవానీ మాత కోసం ఉపవాసం ఉంటారు. దసరా, దివాళి వేడుకలను ఘనంగా నిర్వహించుకుంటారు. దుర్… Read More
అలిపిరి-తిరుమల నడకదారిలో భారీ నాగుపాముతిరుమల: అలిపిరి-తిరుమల నడక మార్గంలో నరసింహస్వామి ఆలయ సమీపంలోని ఓ దుకాణంలో శనివారం దాదాపు ఏడు అడుగుల భారీ నాగుపాము కనిపించింది. అటువైపు వెళుతున్న భక్తు… Read More
0 comments:
Post a Comment