ఏపీ శాసనసభా డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం అయింది. ఉప సభాపతిగా వైసీపీ ఎమ్మెల్యే కోన రఘుపతి ఎన్నిక ఇక లాంఛనమే. శాసనసభా స్పీకర్ తమ్మినేని సీతారాం డిప్యూటీ స్పీకర్కు సంబంధించి నోటీఫికేషన్ విడుదల చేసారు. అయితే, నిర్ధేశిత సమయానికి కేవలం కోన రఘుపతి ఒక్కరే నామినేషన్ దాఖలు చేసారు. ఆయనకు మద్దతుగా వైసీపీ నుండి పది
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WM6fZR
Monday, June 17, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment