హైదరాబాద్ : తెలంగాణ సీయం చంద్రశేఖర్ రావుది ఉడుం పట్టు అంటారు. ఏదైనా అనుకుంటే పట్టువదలని విక్రమార్కుడిలా దాన్ని సాధించుకునేంత వరకు ఉపేక్షించేది లేదనే తత్వం సీఎం చంద్రశేఖర్ రావుది. ఇక సచివాలయం నిర్మాణం విషయంలో కూడా వెనక్కి తగ్గేది లేదంటున్నారు గులాబీ బాస్. అనుకున్నది అనుకున్నట్లుగా జరిగే వరకూ ఎన్ని అవరోదాలనైనా అదిగమిస్తానంటున్నారు చంద్రశేఖర్ రావు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2IKLqZz
కేసీఆర్ స్వప్నం సాకారం అయ్యేనా..! అప్పుడే సచివాలయంలోకి పాదం మోపేనా..!!
Related Posts:
ఏపిలో జాతీయ విచారణ సంస్థలు : ఆ నిర్ణయం నిలువరించలేపోయింది : కేంద్రం పట్టుదల..!ప్రధాని మోదీ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారు..ఏపిలోకి సిబిఐ ఎంట్రీకి అనుమతి లేదు. జగన్ కేసు ఎన్ఐఏ కు ఎలా ఇస్తారు. దీని పై అభ్యంతరం వ్యక్త… Read More
రాహుల్ గాంధీతో దోస్తీ ఎఫెక్టా?: ఆరెస్సెస్ను టార్గెట్ చేసిన చంద్రబాబు, తీవ్రవ్యాఖ్యలుఅమరావతి: భారతీయ జనతా పార్టీ (బీజేపీ), రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ (ఆరెస్సెస్)ల పైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం నిప్పులు చెరిగా… Read More
బొలెరోలో వచ్చారు.. దర్జాగా దోచారు.. జగిత్యాలలో కోటి రూపాయల ఫోన్లు చోరీ (వీడియో)జగిత్యాల : జగిత్యాల జిల్లా కేంద్రంలో దొంగలు రెచ్చిపోయారు. దాదాపు కోటి రూపాయలకు ఎసరు పెట్టారు. బొలెరో వాహనంలో దర్జాగా వచ్చి మరీ చోరీకి పాల్పడ్డారు. జగి… Read More
ఆర్బీఐలో జూనియర్ ఇంజనీరు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలరిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా పలుపోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా జూనియర్ ఇంజినీర్ (సివిల్ & ఎలక్ట్రికల్) పోస్టులన… Read More
ఇదెక్కడి గొడవండీ బాబు...ఈ యువకుడి ఫిర్యాదుతో పోలీసులకు మైండ్ బ్లాక్"సార్... మా ఇళ్లు ఎక్కడో పోయింది వెతికి పెట్టండి" అంటూ అలీ పోలీసు స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసే సీన్ సినిమా థియేటర్లోని ప్రేక్షకులిని కడుపుబ్బా నవ్… Read More
0 comments:
Post a Comment