Sunday, June 16, 2019

కేసీఆర్ స్వప్నం సాకారం అయ్యేనా..! అప్పుడే సచివాలయంలోకి పాదం మోపేనా..!!

హైదరాబాద్ : తెలంగాణ సీయం చంద్రశేఖర్ రావుది ఉడుం పట్టు అంటారు. ఏదైనా అనుకుంటే పట్టువదలని విక్రమార్కుడిలా దాన్ని సాధించుకునేంత వరకు ఉపేక్షించేది లేదనే తత్వం సీఎం చంద్రశేఖర్ రావుది. ఇక సచివాలయం నిర్మాణం విషయంలో కూడా వెనక్కి తగ్గేది లేదంటున్నారు గులాబీ బాస్. అనుకున్న‌ది అనుకున్న‌ట్లుగా జ‌రిగే వ‌ర‌కూ ఎన్ని అవరోదాలనైనా అదిగమిస్తానంటున్నారు చంద్రశేఖర్ రావు.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2IKLqZz

Related Posts:

0 comments:

Post a Comment