బెంగళూరు: అత్యంత వివాదాస్పద పీఠాధిపతిగా పేరు తెచ్చుకున్న స్వామి నిత్యానందతో కలిసి ఫొటో దిగిన ఉదంతం ప్రస్తుతం కర్ణాటక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి డీకే శివకుమార్ మెడకు చుట్టుకుంటోంది. నిత్యానంద ఆశ్రమంలో ఆయనతో కలిసి డీకే శివకుమార్ దిగిన ఫొటోలు తాజాగా వైరల్ గా మారుతున్నాయి. నిత్యానందపై గుజరాత్ హైకోర్టులో పిటీషన్ దాఖలు కావడం,
from Oneindia.in - thatsTelugu https://ift.tt/35nxoXB
నిత్యానందతో డీకే శివకుమార్ భేటీ ఫొటో: క్లారిటీ ఇస్తోన్న ట్రబుల్ షూటర్..!
Related Posts:
బస్సులో పోకిరీ.. మహిళలను వేధించిన మందుబాబుకు జైలుశిక్షహైదరాబాద్ : ఆర్టీసీ బస్సులో మహిళా ప్రయాణీకుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఓ మందుబాబు ఆట కట్టించారు మహిళా కండక్టర్. ఫూటుగా తాగి బస్సెక్కిన సదరు పోకిరీ … Read More
కేంద్రం అన్యాయంపై ఆగ్రహం, తొలిసారి బ్లాక్ షర్ట్తో వచ్చిన చంద్రబాబు: ఢిల్లీలో ఎంపీల నిరసనవిజయవాడ: ఆంధ్రప్రదేశ్ పైన కేంద్రం తీరును నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం నల్ల చొక్కా ధరించారు. ఆయన తొలిసారి నల్లచొక… Read More
ఓ పక్క సంక్షేమ పథకాలు..! మరో పక్క ప్రతిపక్షాల పై విసుర్లు..! పని మొదలు పెట్టిన బాబు..!!అమరావతి/ హైదరాబాద్ : ఏపి లో రాజకీయం నివురు గప్పిన నిప్పులా తయారయ్యింది. ఎవరికి వారు వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా చాకచక్యంగా పావులు క… Read More
కోస్టల్ బ్యాంకు ఛైర్మన్ జయరాం అనుమానాస్పద మృతి : హత్యగా అనుమానం ..!ఎన్నారై..కోస్టల్ బ్యాంకు ఛైర్మన్ చిగురుపాటి జయరాం అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. తెల్లవారు జామున కారు లోని మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసు… Read More
కొరడా లేచింది..! కలప స్మగ్లర్లకు ఇక చుక్కలేనా?వరంగల్ : కలప స్మగ్లర్లపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. జంగల్ బచావో, జంగల్ బడావో అంటున్న సీఎం కేసీఆర్ దిశానిర్దేశం మేరకు.. అధికారులు కొరడా ఝలిపిస్తున్నా… Read More
0 comments:
Post a Comment