Friday, November 22, 2019

ఆ మూడు పార్టీల కలయిక ప్రజాతీర్పునకు వ్యతిరేకం: సుప్రీంను ఆశ్రయించిన బీజేపీ కార్యకర్త

ముంబై: మహారాష్ట్రలో ఎన్సీపీ-శివసేన-కాంగ్రెస్ కూటమి సహేతుకమైనది కాదని అది ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పునకు విరుద్ధమని పేర్కొంటూ మహారాష్ట్రలోని బీజేపీ కార్యకర్త సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇక శుక్రవారం సాయంత్రం ప్రభుత్వ ఏర్పాటుపై మూడుపార్టీలు కీలక ప్రకటన చేయనున్న నేపథ్యంలో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు కావడం చర్చనీయాంశమైంది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/33h0pmw

Related Posts:

0 comments:

Post a Comment