ఎట్టకేలకు పదుల సంఖ్యలో పర్యాటకుల ప్రాణాలు తీసిన బోటు జాడ దొరికింది. పాపికొండల విహారయాత్రకు వెళ్లి గోదావరి నదిలో లాంచీ ప్రమాదంలో మృతి చెందిన వారిని బయటకు తీసేందుకు ఎన్డిఆర్ఎఫ్ బృందాలు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాయి. రాయల్ పున్నమి బోటు కచ్చులూరు వద్ద మునిగిన ప్రమాదంలో ఇప్పటికే 34 మృతదేహాలను వెలికి తీశారు. మరో 13 మంది
from Oneindia.in - thatsTelugu https://ift.tt/308dWQs
ఎట్టకేలకు బోటు జాడ గుర్తించిన ఉత్తరాఖండ్ రాష్ట్ర విపత్తుల సాంకేతిక బృందం
Related Posts:
లోక్సభలో అరుదైన దృశ్యం ఆవిష్కృతం: సోనియాగాంధీ ఏంచేశారో తెలుసా..?ఢిల్లీ: గురువారం జరిగిన లోక్సభ సమావేశాల్లో అరుదైన దృశ్యం కనిపించింది. కేంద్ర రోడ్లు మరియు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తన శాఖకు సంబంధించిన పనులు గు… Read More
నా శిష్యుడి తెలివి నాకు తెలియదా : మహేష్ ఫ్యాన్స్ సత్తా చాటాలి : చంద్రబాబు హాట్ కామెంట్స్..!ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు హాట్ కామెంట్లు చేసారు. కృష్ణ సోదరుడు ఆదిశేషగిరి రావు వైసిపి నుండి టిడిపిలోకి చేరారు. ఆ సమయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు చ… Read More
ఇక్కడకు కూడా పాకేసింది: మెట్రో లిఫ్టులో యువత ముద్దు పురాణం..వీడియో వైరల్ప్రేమికుల కామకలాపాలకు హద్దు లేకుండా పోతోంది. ఇప్పటికే ఢిల్లీ, ముంబై లాంటి మహానగరాల మెట్రో స్టేషన్లలో హద్దు మీరి ప్రవర్తిస్తోంది యువత. ఇప్పుడు అదే సంస్… Read More
పాత కేసుల విచారణలో రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి అక్కర్లేదు: కేంద్రంఢిల్లీ: పాత కేసుల విచారణకు ఆయా రాష్ట్రాల అనుమతి అవసరం లేదని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది. సీబీఐ ఆయా రాష్ట్రాల్లో కేసులను విచారణ చేస్తున్న నేపథ్యంలో… Read More
స్వీట్ మెమోరీస్: ఆవేశాలు- చాలెంజ్లు : భావోద్వేగం :నేటితో అసెంబ్లీ టర్మ్ ముగింపు ..!అయిదేళ్లు ఇట్టే గడిపోయింది. ఎమ్మెల్యేగా గెలవాలి..అధ్యక్షా అని అనాలి అనే కలలతో అసెంబ్లీలో తొలి సారి అడుగు పెట్టిన ఎంతో మందికి ఈ టర్మ్లో ఇది చివ… Read More
0 comments:
Post a Comment