Wednesday, September 18, 2019

ఎట్టకేలకు బోటు జాడ గుర్తించిన ఉత్తరాఖండ్ రాష్ట్ర విపత్తుల సాంకేతిక బృందం

ఎట్టకేలకు పదుల సంఖ్యలో పర్యాటకుల ప్రాణాలు తీసిన బోటు జాడ దొరికింది. పాపికొండల విహారయాత్రకు వెళ్లి గోదావరి నదిలో లాంచీ ప్రమాదంలో మృతి చెందిన వారిని బయటకు తీసేందుకు ఎన్డిఆర్ఎఫ్ బృందాలు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాయి. రాయల్ పున్నమి బోటు కచ్చులూరు వద్ద మునిగిన ప్రమాదంలో ఇప్పటికే 34 మృతదేహాలను వెలికి తీశారు. మరో 13 మంది

from Oneindia.in - thatsTelugu https://ift.tt/308dWQs

Related Posts:

0 comments:

Post a Comment