తెలంగాణ రాష్ట్రంలో రేషన్ తీసుకోని లబ్ధిదారుల ఏరివేతకు రంగం సిద్ధం చేసింది తెలంగాణ ప్రభుత్వం. రేషన్ బియ్యం నాణ్యత లేకపోవడంతో చాలామంది రేషన్ బియ్యం తీసుకోవడానికి ఇష్టపడటంలేదు. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబీకులు రేషన్ బియ్యం తీసుకోవడానికి ఆసక్తి కనబరచడం లేదు. దీంతో రేషన్ తీసుకునే వారి సంఖ్య తగ్గడంతో, సదరు రేషన్ తీసుకోని వారిపై ఆరా తీసే
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LBZ6ZB
రేషన్ తీసుకోవటం లేదా ? అయితే మీ ఆహార భద్రతా కార్డు గోవిందా !!
Related Posts:
Telangana Budget 2o2o: ఈ పరిస్థితిలో నిరుద్యోగ భృతి? ‘నో’.. వచ్చే ఏడాది కూడా!?హైదరాబాద్: ఈసారి కూడా ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు నిరాశే ఎదురైంది. రూ. 1,82,914 కోట్లతో తెలంగాణ బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటికీ నిరుద్యోగులకు … Read More
మారుతీరావు ఆత్మహత్య : పురుగుల మందు ఎక్కడ కొన్నాడు.. వీలునామాపై అనుమానాలు..మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడు మారుతీరావు ఆత్మహత్య కలకలం రేపుతోంది. ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులు ఏంటన్నది ఇప్పటివరకు స్పష్టం కాలేద… Read More
‘అమరావతి’ స్థానికంపై సర్కారు సంచలన నిర్ణయం: మున్సిపల్, కార్పొరేషన్ రిజర్వేషన్లు ఖరారుఅమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిధిలోని గ్రామ పంచాయతీల్లో స్థానిక సంస్థల ఎన్నికలపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. ప్ర… Read More
సికింద్రాబాద్లో రెచ్చిపోయిన సైకో.. నడిరోడ్డుపై దారుణం..సికింద్రాబాద్లో ఓ సైకో రెచ్చిపోయాడు. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తిపై కర్రతో బలంగా దాడి చేశాడు. మొదట తలపై కొట్టడంతో.. అతను రోడ్డుపై పడిపోయాడ… Read More
ఉత్తరాంధ్ర సత్తా: శ్రీకాకుళం గిరిజన మహిళకు ప్రతిష్ఠాత్మక పురస్కారం: రాష్ట్రపతి చేతుల మీదుగా.. !శ్రీకాకుళం: ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన ఓ గిరిజన మహిళ తన సత్తా చాటారు. దేశ రాజధాని వేదికగా అత్యున్నత పురస్కారాన్ని అందుకున్నారు. రాష్ట్రపతి రామ్నాథ… Read More
0 comments:
Post a Comment