ఢిల్లీ: గురువారం జరిగిన లోక్సభ సమావేశాల్లో అరుదైన దృశ్యం కనిపించింది. కేంద్ర రోడ్లు మరియు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తన శాఖకు సంబంధించిన పనులు గురించి వివరిస్తున్న సమయంలో యూపీఏ ఛైర్ పర్సన్ సోనియాగాంధీ బల్లలు చరుస్తూ ఆయన్ను అభినందించారు. క్వశ్చన్ అవర్ సందర్భంగా నితిన్ గడ్కరీ శాఖకు సంబంధించి రెండు ప్రశ్నలను సభ
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WO7fxD
లోక్సభలో అరుదైన దృశ్యం ఆవిష్కృతం: సోనియాగాంధీ ఏంచేశారో తెలుసా..?
Related Posts:
మున్సిపాల్టీలు పోతే..మంత్రి పదవులు పోతాయి: ఏకపక్షంగా గెలవాల్సిందే: కేసీఆర్ హెచ్చరిక! మున్సిపాల్టీ ఎన్నికల్లో సర్వేలన్నీ పార్టీకి అనుకూలంగా ఉన్నాయని..స్థానిక సంస్థల తరహాలో ఏకపక్షంగా గెలవాల్సిందేనని ముఖ్యమంత్రి..టీఆర్ఎస్ అధినేత కే… Read More
ఉద్ధవ్ థాక్రే కేబినెట్లో లుకలుకలు: మంత్రి పదవికి రాజీనామా చేసిన సత్తార్..?మహారాష్ట్రలో ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వం కొలువుదీరి నెల రోజులు కూడా కాక ముందే అప్పుడే రాజీనామాలు మొదలైనట్లు సమాచారం. రాజీనామా చేసింది ఎవరో కాదు.. థాక్రే క… Read More
ఏపీలో క్యాపిటల్ వార్ .. టీడీపీ , వైసీపీ నేతల ఇన్ సైడర్ ట్రేడింగ్ ఆరోపణలు .. పరువు నష్టం దావాలు!!ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానులప్రకటన ఏపీలో రాజకీయ యుద్ధాలకు కారణం అయ్యింది. నేతల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు కొనసాగాయి.ఒకరి మీద ఒకరు చేసుకున… Read More
హైదరాబాద్లో డీఆర్డీఓ కొత్త ప్రయోగశాల: కోల్కతా ల్యాబ్ అధిపతిగా సిటీ శాస్త్రవేత్తహైదరాబాద్: దేశ భవిష్యత్ రక్షణ అవసరాలపై అధునాతన పరిశోధనలు చేయడానికి రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ(డీఆర్డీవో) యువ శాస్త్రవేత్తలతో హైదరాబాద్లో కొత్తగా … Read More
జగన్..నీ ఎమ్మెల్యేను నా మీద గెలిపించు: పాదాభివందనం చేస్తా: జలీల్ ఖాన్ సవాల్..!మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ముఖ్యమంత్రి జగన్ పైన సంచలన వ్యాఖ్యలు చేసారు. రాజధాని విషయంలో జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారుని మండిపడ్డారు. కళ్ళు ఉన్నవాడు..… Read More
0 comments:
Post a Comment