Sunday, September 15, 2019

ప్రభుత్వపెద్దల అవినీతి ఆరోపణలనూ విచారించే అధికారం ఆయనదే: లోకాయుక్తగా జస్టిస్ పీలక్ష్మణరెడ్డి ప్రమాణం

విజయవాడ: మౌలిక సదుపాయాల కల్పన రంగం సహా ప్రభుత్వం చేపట్టే భారీ ప్రాజెక్టుల నిర్మాణాల్లో అవినీతి ఆరోపణలను ఎదుర్కొన్న ప్రజా ప్రతినిధులను సైతం విచారించే దిశగా రాష్ట్రం మరో ముందడుగు వేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన హామీ మరొకటి కార్యరూపం దాల్చింది. లోకాయుక్త కమిషన్ ఛైర్మన్ గా హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్‌ పీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Aj9tLl

Related Posts:

0 comments:

Post a Comment