Saturday, September 14, 2019

కేటీఆర్ వర్సెస్ భట్టి : సభలో హీట్ పెంచిన ఆ కామెంట్, క్షమాపణకు డిమాండ్, భట్టి నో

హైదరాబాద్ : బడ్జెట్‌పై చర్చ సందర్భంగా కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క, సీఎం కేసీఆర్, మంత్రుల మధ్య హాట్ హాట్ చర్చ జరిగింది. ప్రాజెక్టుల వ్యయం, పూర్తిచేయకపోవడంపై భట్టి ప్రశ్నించారు. మేడిగడ్డ నుంచి చుక్క నీరు రాలేదని భట్టి అనడంతో తెలంగాణ మంత్రులంతా స్పందించారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2I9Yg4i

Related Posts:

0 comments:

Post a Comment