Tuesday, October 8, 2019

వైసీపీలోకి జూపూడి రీ ఎంట్రీ..ఆకుల సైతం చేరిక: నేడే ముహూర్తం.. జగన్ సమక్షంలో..!

దసరా నాడు వైసీపీలోకి ఇద్దరు నేతలు రావాలని నిర్ణయించారు. ఈ రోజు ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్ టీడీపీ నుండి తిరిగి వైసీపీలో చేరుతున్నారు. అదే విధంగా జనసేన కు రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ సైతం వైసీపీలో చేరుతున్నారు. మరి కాసేపట్లో వారిద్దరూ జగన్ సమక్షంలో వైసీపీ కండువా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/33ee0v7

0 comments:

Post a Comment