న్యూఢిల్లీ : జమ్ము కశ్మీర్ విభజనను వ్యతిరేకిస్తున్నట్టు స్పస్టంచేసింది ఎంఐఎం. ఎన్నికల సందర్భంగా బీజేపీ ఇచ్చిన హామీని తుంగలో తొక్కిందని విమర్శించింది. తన సొంత ప్రయోజనాల కోసం బీజేపీ ప్రజాస్వామ్యాన్ని పరిహస్యం చేసిందని మండిపడింది. కశ్మీర్ విభజనను వ్యతిరేకిస్తూ కోర్టును ఆశ్రయిస్తామని స్పష్టంచేసింది. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలను కూడా బేఖాతరు చేశారని ఆగ్రహం వ్యక్తం చేసింది. గత
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TaZxMx
కశ్మీర్ విభజనపై భగ్గుమన్న ఒవైసీ..! అక్కడి ప్రజలను గొర్రెల్లా బలి ఇస్తున్నారు..!
Related Posts:
టీఆర్ఎస్ కు ఓటెయ్యకుంటే కుక్కలు కూడా చూడవా ? నిన్న ఎర్రబెల్లి నేడు తుమ్మల జులుంటిఆర్ఎస్ పార్టీ మంత్రులకు నేతలకు నోటికి అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. ఏది పడితే అది మాట్లాడుతూ ప్రజలని తప్పుబడుతున్నారు నేతలు. అంతేకాదు టీఆర్ఎస్ పార్టీ… Read More
మంగళగిరిలో లోకేష్కు షాక్: చినబాబుకు ఓటేసేది లేదని తెగేసి చెప్పిన ప్రధాన సామాజిక వర్గంమంగళగిరి: ఆంధ్రప్రదేశ్లో ఓ వైపు ఎండలు నిప్పుల కొలిమిని తలపిస్తుంటే మరోవైపు రాజకీయ వేడి క్రమంగా పెరుగుతోంది. దీంతో అక్కడ ఏ ముగ్గురు గుమికూడినా ఏ పార్ట… Read More
నేడే కీలక తీర్పు : ఏబి వెంకటేశ్వర రావు బదిలీ వ్యవహారం : ఇసి..ఏపి కి ప్రతిష్ఠాత్మకం...!ఏపి ప్రభుత్వం వర్సెస్ ఎన్నికల సంఘంగా మారిన ఇంటలిజెన్స్ డిజి ఏబి వెంకటేశ్వర రావు వ్యవహారం పై ఈ రోజు ఏపి హైకోర్టు తీర్పు వెల్లడించనుంది. ఇప్ప… Read More
టీడీపీకి షాకిచ్చిన ఆర్జీవీ: రేపు ప్రపంచవ్యాప్తంగా లక్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్ అవుతుందంటూ ప్రకటనహైదరాబాద్: అనుకున్నట్లుగానే రాంగోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఇక రాంగోపాల్ వర్మ ఈ చిత్రం చేస్తున్న… Read More
వీహెచ్ సెన్సేషన్ .. చంద్రబాబు పిలిస్తే ఏపీలో టీడీపీ కోసం ప్రచారం చేస్తారటకాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వి హనుమంత రావుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మీద వల్లమాలిన అభిమానం పుట్టుకొచ్చింది. గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ టీడీపీల… Read More
0 comments:
Post a Comment