జగిత్యాల : మేడిగడ్డ పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ బిజీబిజీగా గడిపారు. అక్కడి నుంచి జగిత్యాల జిల్లా పరిధిలోని ధర్మపురి లక్ష్మినరసింహాస్వామి ఆలయానికి చేరుకున్నారు. స్వామి వారి దర్శనం తర్వాత మీడియాతో మాట్లాడిన కేసీఆర్ పలు అంశాలను ప్రస్తావించారు. మేడిగడ్డ నుంచి ధర్మపురి వరకు గోదావరి నది సజీవంగా ఉందని, అద్భుత జీవనదిని సాక్షాత్కరింపజేయడం హర్షణీయమన్నారు. గోదావరి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/33eTvPN
మేడిగడ్డ నుంచి ఇక్కడి వరకు.. గోదావరి నది సజీవం.. ధర్మపురి పర్యటనలో కేసీఆర్
Related Posts:
తెలంగాణలో వివిధ కామన్ ఎంట్రెన్స్ టెస్టు 2019 పరీక్ష షెడ్యూలు విడుదల2019కి సంబంధించి తెలంగాణ రాష్ట్ర కామన్ ఎంట్రన్స్ టెస్టు షెడ్యూలును విడుదల చేసింది తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మండలి. టీఎస్ ఎంసెట్ ఇంజనీరింగ్ విభాగ… Read More
ఉత్తరాయణ ఏకాదశినాడు తొలి అసెంబ్లీ: 18న కేబినెట్, రేవంత్ను ఓడించిన నరేందర్ సహా వీరికి ఛాన్స్?హైదరాబాద్: ఈ నెల పదిహేడవ తేదీ నుంచి తెలంగాణ నూతన అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 17వ తేదీ నుంచి 20వ తేదీ వరకు జరగనున్నాయి. కొత్త శాసన సభకు ప్ర… Read More
ప్రజారాజ్యం అందుకే విఫలం :బలమైన చిరంజీవిని బలహీనుడిగా మార్చేసారు : పవన్ ఆవేదన..!ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటు రోజులు..పార్టీ లక్ష్యం..చిరంజీవి కష్టం.. పార్టీలో ఎటువంటి వారు చేరి నష్టం చేసారు వంటి అంశాల పై జనసేన అధినేత పవన్ క… Read More
విజయ్ మాల్యా ఆర్థిక నేరస్తుడే...ఆస్తులను స్వాధీనం చేసుకోవచ్చు: ముంబై ప్రత్యేక కోర్టుబ్యాంకులకు వేల కోట్లు రుణాలు ఎగవేసి లండన్లో తలదాచుకుంటున్న లిక్కర్ బ్యారన్ విజయ్ మాల్యాను ముంబై ప్రత్యేక కోర్టు పారిపోయిన ఆర్థిక నేరగాడిగా ప్రకటించిం… Read More
ఈ నెల 17 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలుతెలంగాణ ఎన్నికల తర్వాత అధికారంలోకి రెండో సారి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఎట్టకేలకు అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు అధ… Read More
0 comments:
Post a Comment