Monday, April 8, 2019

బాలయ్యా ఏందయ్యా : అభిమానులపై దాడి చేయడమే బాలకృష్ణ ధ్యేయంగా పెట్టుకున్నారా..?

విజయనగరం: టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ మరోసారి రెచ్చి పోయారు. ఇటీవలే ఓ జర్నలిస్టుపై బూతుపురాణం అందుకున్న హిందూపురం ఎమ్మెల్యే... ఆ ఘటన మరవకముందే ఓ అభిమానిపై చేయి చేసుకున్నారు. అలా ఇలా కాదు... పరిగెత్తించి పరిగెత్తించి కొట్టాడు. బాలకృష్ణ తీరుతో టీడీపీ అధినాయకత్వం తలలు పట్టుకుంటోంది. ఓ వైపు చూస్తూ చంద్రబాబు బావమరిది మరోవైపు చినబాబు మామ

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2uXyE3j

Related Posts:

0 comments:

Post a Comment