Sunday, August 11, 2019

కశ్మీర్ ది గ్రేట్: వారం రోజుల్లో ఒక్క బుల్లెట్ ఫైర్ కాలేదు...!

కశ్మీర్ విభజన జరిగి సరిగ్గా వారం రోజులు గడస్తోంది. దశాబ్ధాలుగా వివాదం కొనసాగుతున్న కశ్మీర్ సమస్యకు మోడీ ప్రభుత్వం ఒక్క రోజులోనే పుల్‌స్టాప్ పెట్టింది. అయితే ఎంతో ఉత్కంఠను చెలరేపిన అతి సున్నితమైన సంఘటనలో ఎలాంటీ అవాంచనీయ సంఘటనలు జరగకుండా వారం రోజులు గడిచిపోయింది. దీంతో గడిచిన వారం రోజుల్లో ఓక్క బుల్లెట్ పేలకుండా ప్రశాంతంగా ప్రజలు తమ జీవన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YGHwMc

Related Posts:

0 comments:

Post a Comment