కశ్మీర్ విభజన జరిగి సరిగ్గా వారం రోజులు గడస్తోంది. దశాబ్ధాలుగా వివాదం కొనసాగుతున్న కశ్మీర్ సమస్యకు మోడీ ప్రభుత్వం ఒక్క రోజులోనే పుల్స్టాప్ పెట్టింది. అయితే ఎంతో ఉత్కంఠను చెలరేపిన అతి సున్నితమైన సంఘటనలో ఎలాంటీ అవాంచనీయ సంఘటనలు జరగకుండా వారం రోజులు గడిచిపోయింది. దీంతో గడిచిన వారం రోజుల్లో ఓక్క బుల్లెట్ పేలకుండా ప్రశాంతంగా ప్రజలు తమ జీవన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YGHwMc
కశ్మీర్ ది గ్రేట్: వారం రోజుల్లో ఒక్క బుల్లెట్ ఫైర్ కాలేదు...!
Related Posts:
ఫ్లోరిడాలో ట్రంప్కు ఎదురుదెబ్బ... ముందంజలో జో బైడెన్... లేటెస్ట్ సర్వే...అమెరికా ఎన్నికల్లో కీలకంగా భావిస్తున్న రాష్ట్రాల్లో ఒకటైన ఫ్లోరిడాలో జో బైడెన్ ట్రంప్ కంటే కాస్త ముందంజలో ఉన్నట్లు ఎన్బీసీ న్యూస్/మార్సిస్ట్ సర్వే … Read More
Masala Dosa: కర్ణాటక.. తమిళనాడు.. దక్షిణాది ప్రజల ఇష్టమైన టిఫిన్ దోశకు పుట్టినిల్లు ఏదిగరిటెడు పిండి వేడి వేడి పెనం మీద వేసి గుండ్రంగా తిప్పి, చుట్టూ నేతిని కానీ, నూనెను కానీ వేసి రెండు వైపులా తిప్పి బాగా కాల్చి తీస్తే అదే రుచికరమైన దోశగ… Read More
పుల్వామా దాడి పాకిస్థాన్ విజయం: భారత్పై జాతీయ అసెంబ్లీలో పాక్ దేశ మంత్రి అక్కసుఇస్లామాబాద్/న్యూఢిల్లీ: పాకిస్థాన్ అసలు రూపం మరోసారి బయటపెట్టుకుంది. జమ్మూకాశ్మీర్లోని పుల్వామాలో దాడి చేసింది తామేనంటూ గొప్పలు చెప్పుకుంది. ఇది పాకి… Read More
ఏపీలో 3వేల లోపే కొత్త కరోనా కేసులు: కర్నూలులో అత్యల్పం, 26వేలకు దిగొచ్చిన యాక్టివ్ కేసులుఅమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి వ్యాప్తి క్రమంగా తగ్గుతూ వస్తోంది. కరోనా పరీక్షలు భారీ సంఖ్యలో చేసినప్పటికీ.. చాలా తక్కువగా కరోనా పాజి… Read More
ముచ్చెమటలు... గజగజ వణికిపోయారు.. అభినందన్ వర్థమాన్ విడుదల వేళ ఇదీ పాకిస్తాన్ పరిస్థితి...జమ్మూకశ్మీర్లోని పుల్వామాలో సీర్పీఎఫ్ కాన్వాయ్పై ఉగ్రదాడి అనంతరం భారత్ ప్రతీకారేచ్చతో రగిలిపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పాకిస్తాన్కు ముచ్చెమటలు… Read More
0 comments:
Post a Comment