అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేనియా అమెరికాలోని డల్లాస్, డెట్రాయిట్ నగరాలను అలముకుంది. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా ఆయన అమెరికా పర్యటనకు వెళ్లబోతున్నారు. ఇదివరకు ఆయన జెరూసలేం వెళ్లొచ్చినప్పటికీ.. అది ఆయన వ్యక్తిగత పర్యటన. ఈ సారి అధికారికంగా ఆయన అమెరికా వెళ్లబోతున్నారు. ఈ నెల 17వ తేదీన డల్లాస్ లో ఆయన ప్రవాసాంధ్రులతో సమావేశం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2yPODT5
Sunday, August 11, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment