హైదరాబాద్ : సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ నెటిజన్లను ఆకట్టుకోవడంలో ముందుంటోంది. ఆ క్రమంలో ఎప్పటికప్పుడూ కొత్త కొత్త ఫీచర్లు తీసుకొస్తోంది. తాజాగా తన యూజర్లకు మరో లేటేస్ట్ ఫీచర్ అందించడానికి సిద్ధమవుతోంది. స్మార్ట్ ఫోన్ల వాడకం బాగా పెరిగిన నేపథ్యంలో సరికొత్త నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. చాలామంది మొబైల్ ఫోన్లలోనే వార్తలను చదువుతున్న క్రమంలో ఆ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MbPhmN
ఫేస్బుక్లో ఇక కొత్త ఫీచర్.. త్వరలో న్యూస్ అప్డేట్స్..!
Related Posts:
కట్టలు తెంచుకున్న ఉద్యోగుల ఆగ్రహం.. మాన్యుఫాక్చరింగ్ ప్లాంట్పై దాడి..పెను విధ్వంసం..ఆ కంపెనీ ఉద్యోగుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది.. నాలుగు నెలలుగా వేతనాలు చెల్లించట్లేదన్న కారణంతో ఒక్కసారిగా వందల మంది ఉద్యోగులు తిరగబడ్డారు. కర్రలు,రాడ్లత… Read More
year ender 2020 : ఈ ఏడాది టీడీపీకి, అచ్చెన్నాయుడికి మచ్చగా ఏపీ ఈఎస్ఐ స్కాంఏపీలో గత టీడీపీ ప్రభుత్వ హయంలో చోటు చేసుకున్న ఈఎస్ఐ కుంభకోణం ఈ ఏడాది ఏపీలో అతిపెద్ద స్కాంగా నిలిచింది. ఈ స్కాంలో ప్రస్తుత టీడీపీ రాష్ట అధ్యక్షుడు, మా… Read More
Wedding dance: పెళ్లిసందడి, డ్యాన్స్ చేస్తూ ప్రాణం వదిలేసిన ఆంటీ, పెళ్లి ఇంట్లో కొన్ని గంటల ముందు!అహమ్మదాబాద్/ గుజరాత్: పెళ్లి ఇంట్లో పెళ్లి కొడుకు, పెళ్లి కుమార్తెతో పాటు అందరూ సందడి చేస్తున్నారు. బంధువులు అందరూ పెళ్లి ఇంటికి చేరుకోవడంతో సందడి మొద… Read More
అమెరికా: రెండు రోజుల్లో ఇద్దరికి మరణశిక్ష అమలు.. ట్రంప్ దిగిపోయే లోగా మరో ముగ్గురికి...ఇరవై ఏళ్ల కిందట తన రెండేళ్ల కూతురిని దారుణంగా హత్య చేశాడన్న ఆరోపణలపై ఆల్ఫ్రెడ్ బౌర్గీస్ అనే నిందితుడికి అమెరికా న్యాయస్థానం శుక్రవారం నాడు మరణశిక్షన… Read More
సముద్ర తీర ప్రాంతాల్లో ఫైటింగ్ .. చీరాలలో టెన్షన్ .. మత్స్యకారుల మధ్య ఘర్షణకు కారణం ఇదే !!ప్రకాశం జిల్లా చీరాల మండలం వాడరేవు సముద్రతీరం ఉద్రిక్తంగా మారింది. నిన్న వాడరేవు మత్స్యకారులపై, కఠారి వారి పాలెం మత్స్యకారులు దాడి చేశారు . ఒకరిపై ఒకర… Read More
0 comments:
Post a Comment