హైదరాబాద్ : సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ నెటిజన్లను ఆకట్టుకోవడంలో ముందుంటోంది. ఆ క్రమంలో ఎప్పటికప్పుడూ కొత్త కొత్త ఫీచర్లు తీసుకొస్తోంది. తాజాగా తన యూజర్లకు మరో లేటేస్ట్ ఫీచర్ అందించడానికి సిద్ధమవుతోంది. స్మార్ట్ ఫోన్ల వాడకం బాగా పెరిగిన నేపథ్యంలో సరికొత్త నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. చాలామంది మొబైల్ ఫోన్లలోనే వార్తలను చదువుతున్న క్రమంలో ఆ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MbPhmN
Sunday, August 11, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment